పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షు బాధ్యతలు స్వీకరించిన మల్లెల శివ నాగేశ్వరరావుకు ఘన సన్మానం చేసిన ప్రజా సంఘాలు మీడియా మిత్రులు
పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా మల్లెల శివ నాగేశ్వరావు నియమితులైన సందర్భంగా మల్లెల న్యూస్ పలనాడు జిల్లా ఇన్చార్జి నాగండ్ల వెంకట్రావు మరియు చిలకలూరిపేట లోకల్ న్యూస్ పల్నాడు జిల్లా ఇన్చార్జి చప్పిడి బాలస్వామి మిత్ర బృందం ఆధ్వర్యంలో స్థానిక కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ కార్యాలయం నందు ఘనంగా సన్మానించడం జరిగింది . ఈ సన్మాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల ఐక్యవేదిక చైర్మన్ బి శ్రీను నాయక్ బి చిన్న నాయక్ జాను న్యూస్ సలికినీడి నాగరాజు డి గోపి నాయక్ ఎం వెంకటేష్ నాయక్ పి శ్రీనివాసరావు డి వెంకట్ పి వెంకట్ బుల్లోడు కే వాసు గూడూరు సుబ్బు ఎం వంశీ ఎన్ వెంకటేష్ తదితర ప్రజా సంఘ నాయకులు మీడియా మిత్రులు అందరూ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన మల్లెల శివ నాగేశ్వరావును శాలవతో పూలదండలతో ఘనంగా సన్మానించడం జరిగింది.
Trending
- చిలకలూరిపేటలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలు ఘనంగా నిర్వహణ
- పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- టీడ్కో గృహాల ఓటర్ల మ్యాపింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: నవతరం పార్టీ
- అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య.. భార్యాభర్తల అరెస్ట్
- నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి పుల్లారావు
- మోదీ రికార్డు ఎప్పటికీ చెక్కు చెదరదు : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
- చిలకలూరిపేటలో టైర్ పేలి అదుపుతప్పిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు
- జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి



