చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఓబిసి బిజెపి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు గారి సూచనతో పుణ్యక్షలోక అహల్యబాయి హోల్కర్ గారి 300 శతజయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఆమెకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి రాజ్య పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించి అనేక పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 300 సంవత్సరాల క్రితమే మంచి పరిపాలనధ్యక్షురాలుగా మంచి మంచి పేరు ప్రఖ్యాతలుగాంచిన ఆమె చరిత్రను ఈనాటి ప్రజలు అందరూ తెలుసుకోవాలని తెలియజే సారు ఈ త్రి శత జయంతి ఉత్సవ కార్యక్రమాలలో పట్టణ మాజీ అధ్యక్షులు తడబడ పుల్లయ్య ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు పట్టణ ఓబిసి అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపురెడ్డి లక్ష్మణ్ ఆరో వార్డు మైనారిటీ యువ నాయకులు షేక్ సుభాని ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఓబీసీ మోర్చా కార్యదర్శి జోలపురం రాయుడు క్రియాశీల సభ్యులు కోట సాల్మన్ నలమాల పేరయ్య బీసీ నాయకులు టి బాబురావు తదితరులు పాల్గొన్నారు
Trending
- చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా..
- శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతష్ నాయుడు
- ప్రజల కోసం ఇంటింటి జనగణనపై యానిమేటర్లకు ప్రత్యేక శిక్షణ.. హాజరైన అధికారులు.
- అనితర సాధ్యుడు అజరామరుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ బాలికల సంక్షేమ హాస్టల్స్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మరియు కూటమి ఆధ్వర్యంలో టిడ్కో గృహ సముదాయంలో జరిగిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది
- శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది



