చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఓబిసి బిజెపి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు గారి సూచనతో పుణ్యక్షలోక అహల్యబాయి హోల్కర్ గారి 300 శతజయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఆమెకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి రాజ్య పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించి అనేక పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 300 సంవత్సరాల క్రితమే మంచి పరిపాలనధ్యక్షురాలుగా మంచి మంచి పేరు ప్రఖ్యాతలుగాంచిన ఆమె చరిత్రను ఈనాటి ప్రజలు అందరూ తెలుసుకోవాలని తెలియజే సారు ఈ త్రి శత జయంతి ఉత్సవ కార్యక్రమాలలో పట్టణ మాజీ అధ్యక్షులు తడబడ పుల్లయ్య ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు పట్టణ ఓబిసి అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపురెడ్డి లక్ష్మణ్ ఆరో వార్డు మైనారిటీ యువ నాయకులు షేక్ సుభాని ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఓబీసీ మోర్చా కార్యదర్శి జోలపురం రాయుడు క్రియాశీల సభ్యులు కోట సాల్మన్ నలమాల పేరయ్య బీసీ నాయకులు టి బాబురావు తదితరులు పాల్గొన్నారు
Trending
- చిలకలూరిపేటలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలు ఘనంగా నిర్వహణ
- పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- టీడ్కో గృహాల ఓటర్ల మ్యాపింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: నవతరం పార్టీ
- అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య.. భార్యాభర్తల అరెస్ట్
- నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి పుల్లారావు
- మోదీ రికార్డు ఎప్పటికీ చెక్కు చెదరదు : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
- చిలకలూరిపేటలో టైర్ పేలి అదుపుతప్పిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు
- జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి



