భారతదేశం మీద పాకిస్తాన్ జరిపే ఉగ్రవాద దాడులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు కల్పించాలని ఆపరేషన్ సింధూర్ విజయవంత0 కావాలని, భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పేరు మీద మరియు త్రివిధ దళాలు,, భారత సైన్యానికి మనోధైర్యాన్ని అందించాలని , దేశానికి విజయం చేకూర్చాలని దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలలో విజయ సంకల్ప పూజకు భారతదేశం పేరు మీద పూజలు నిర్వహించబడుచున్నవి. బాల త్రిపుర సుందరి సమేత నాగేశ్వరస్వామి దేవాలయం లో, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నందు పూజ కార్యక్రమములు జరిగినవి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరామిరెడ్డి, కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, ఓ బి సి మోర్చా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, BJYM రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులిగుజ్జు మహేష్,మాజీ మండల అధ్యక్షులు పోత్తూరు బ్రహ్మానందం , సీనియర్ నాయకులు ఉప్పాల భాస్కరరావు, మాజీ నాదెండ్ల మండల అధ్యక్షులు ఆల శివ కోటిరెడ్డి , బూత్ అధ్యక్షులు, తదితర నా పాల్గొనినారు.
Trending
- ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డది.
- సంబరాలు చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నాయకులు
- చిలకలూరిపేట నియోజవర్గ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొన్న బిజెపి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
- చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార వేదిక లొ పిర్యాదుల వెల్లువ
- వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు
- గణపవరం గ్రామంలో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- రూరల్ మండలాల్లో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమం



