ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గారు ఆ క్రమంలో గుంటూరు అభివృద్ధి కోసం నిధులు కేటాయించగా ఆ అభివృద్ధి ఫలాలలో భాగమైన గుంటూరు లో కేంద్రప్రభుత్వ నిధులు సుమారు 200కోట్ల రూపాయలు తో గుంటూరు నగరానికే తలమనికం అయినా శంకరవిలాస్ బ్రడ్జి నిర్మాణం కోసం కేటాయించి శంకుస్థాపన కార్యక్రమం సందర్బంగా కాంట్రాక్టర్ న్యూస్ పేపర్స్ లో ఇచ్చిన యాడ్స్ లో బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ దగ్గుబాటి పురందేశ్వరి గారి ఫోటో లు లేకుండా యాడ్స్ ఇచ్చిన లక్ష్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాంటాక్ట్ వెంటనే రద్దు చేసి బె షరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గ కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు
Trending
- ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డది.
- సంబరాలు చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నాయకులు
- చిలకలూరిపేట నియోజవర్గ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొన్న బిజెపి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
- చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార వేదిక లొ పిర్యాదుల వెల్లువ
- వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు
- గణపవరం గ్రామంలో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- రూరల్ మండలాల్లో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమం



