జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొని ఒరిస్సా కార్మికుడు దుర్మరణం మరొకరికి తీవ్ర గాయాలు. గణపవరం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన మృతిని స్నేహితుడు…
Browsing: #crimenews
క్వారీలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం నాదెండ్ల పోలీసులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. గణపవరం గ్రామంలోనిక్వారీ గుంతలో మృతదేహం లభ్యం కావడంతో, ఇది ఆత్మహత్యా లేక హత్య…
నాదెండ్ల మండలం లో పోలీసులు మెరుపు దాడులు కోడి పందాల స్థావరాలపై నాదెండ్ల పోలీసులు దాడులు చందవరం – సాతులూరు మధ్య (చందవరం వైపు) గల పొలాల్లో…
పొలాల్లోకి దూసుకుపోయిన ఆటో ఆటో లో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు పెదనందిపాడు ఆసుపత్రికి తరలింపు ఆటో ముందు వీల్ విరిగిపోవడంతో పొలాల్లోకి వెళ్లిన ఆటో చిలకలూరిపేట…
బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం కారు-స్కూటర్ ఢీ….ఇద్దరు యువతులు కు తీవ్ర గాయాలు ఘటన స్థలాన్ని పరిశీలించి న యడ్లపాడు పోలీసులు ఇద్దరు యువతులలో…
నేరాల నియంత్రణే ధ్యేయంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు…. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్… పల్నాడు జిల్లా నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్…
పల్నాడు జిల్లాలోని రొంపిచర్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్ ,. రొంపిచర్ల పోలీస్ స్టేషన్…
కొండవీడు లో పర్యాటకుల పై సిబ్బంది దాడి ఒకరిని ఒకరు విచక్షణ రహితంగా తిట్టుకున్నా సిబ్బంది ,పర్యాటకులు కుటుంబ సభ్యులతో కలిసి కొండవీడుకు వచ్చిన పర్యాటకులు కొండవీడు…
శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ మేనేజర్ ఆత్మహత్య సుమారు40లక్షల నుంచి60లక్షల వరకు స్వాహా శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీస్ వారు డబ్బులు కట్టాలని పదే పదే ఒత్తిడి ఒత్తిళ్లు తాళ్లలేక…
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి…









