భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది. భోగి రోజు సాయంత్రం పిల్లల తలపై రేగుపండ్లు, చిల్లర నాణేలు, అక్షతలు, పూలరేకులు కలిపి పోసే ఈ ఆచారం పిల్లలకు రక్షణ కవచంగా భావిస్తారు. ఈ ఆచారం వెనుక కారణం: భోగిపండ్లు పోయడం ఒక పురాతన ఆచారం, ఇది పిల్లల రక్షణ, ఆశీస్సులు, సంపద కోసం చేసే ఒక పవిత్రమైన ఆచారం.
Author: chilakaluripetalocalnews@gmail.com
వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి అమరావతి న్యూస్ చిలకలూరిపేట జగన్ మెప్పుకోసం వెంపర్లాడే క్రమంలో వైసీపీనేతలు రోజురోజుకీ విచక్షణా జ్ఞానం కోల్పోతున్నారు. ప్రజామోదం పొందిన పాలకుల నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో పలుచన అవుతున్నారు. పీపీపీ విధానంపై కోటిసంతకాల సేకరణ పేరిట ప్రజల్లో అభాసుపాలైనా వారిలో మార్పురాలేదు. భోగి మంటల్లో వైసీపీనేతలు దహనం చేసింది పీపీపీ జీవోలుకాదు.. ఏళ్లనుంచి వారిలో గూడుకట్టుకు పోయిన అసత్యాలు.. అబద్ధాలను. వైసీపీ నేతలు దహనం చేయాల్సింది పీపీపీ జీవోలు కాదు… తమలోని విద్వేష లక్షణాల్ని..వినాశకర ఆలోచనల్ని. ప్రజలు మెచ్చే పాలకుల నిర్ణయాలపై అసంతృప్తి.. తిరుగుబాటు, వైసీపీ సిద్ధాంతమా లేక జగన్ స్వార్థ రాజకీయమో ఆ పార్టీనేతలే చెప్పాలి. పీపీపీ మోడల్ సాధ్యాసాధ్యాలు, తద్వారా కలిగే ప్రయోజనాలపై కేంద్రం నియమించిన కమిటీసభ్యులుగా ఢిల్లీలో విధానాన్ని సమర్థించడం.. రాష్ట్రంలో వ్యతిరేకించడం వైసీపీ రెండు నాల్కల ధోరణి కాదా? మెడికల్…
14తేదీ భోగిపండుగ.. మనకు వచ్చే అనేక పండుగలలో ‘భోగిపండుగ’ను చాలా విశేషంగా చేసుకుంటాం.భోగం అనుభవించుట అంటే సుఖం అనుభవించుట అని అర్థం. ఈ భోగి పండుగ బాహ్యంలో చూస్తే శరీర పోషణార్థం కావలసినటువంటి పంటని, సుఖం అనుభవించడానికి కావలసినటువంటి ధనాన్ని చేకూర్చేటటువంటి రోజు గనుక దానికి భోగిపండుగ అని పేరు.ఈ ‘భోగి పండుగ’ వచ్చే సమయానికి వ్యవసాయ దారులు పంటలు కోతలు కోస్తారు. ఆ పంట అంతా ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చిన పంట జాగ్రత్తగా ధ్యాన్యాగారంలో నిలవ చేసి మళ్ళీ పంట వచ్చే పర్యంతము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఆ ఆహారాన్ని తింటూ జీవితాన్ని గడుపుతారు. అలాగే కొంత పంటని విక్రయించిన కారణం చేత లభించినటువంటి ధనంతో సుఖాలను అనుభవిస్తారు. భోగిపండుగ అని పిలవడానికి కారణం ఏమిటంటే మనిషి బాహ్యమునందు సుఖపడడానికి కావలసినటువంటి ధాన్యం అంతా వచ్చేటటువంటి కాలం. ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభ సూచనగా…
చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం లోని యడ్లపాడు మండలం, కొండవీడు గ్రామంలో అగ్ని హర్షిదాతు ఎమ్.ఏస్.ఎం.ఇ పార్క్ కు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఆమోదం తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ బంగ్లా లోని జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ ( డి.ఐ.పి.ఈ.సి) సమావేశం జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా అధ్యక్షతన జరిగింది.నానో టెక్నాలజీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి, కావలసిన అన్ని అనుమతులను కేటాయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, పెదకూరపాడు నియోజకవర్గాలలో త్వరగా పార్కులును ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా పరిశ్రమల మరియు ప్రోత్సాహక కమిటీకి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ జి.ఎం బి. శ్రీనివాస్ రావు, పీ.సీ పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ జి సుబ్బారెడ్డి, అసిస్టెంట్ కమర్షియల్ ఆఫీసర్ జి.…
బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయం చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో ముప్పల హనుమంతరావు హాస్పటల్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా 163 వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది బిజెపి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రేరణ ప్రధానంగా ఆత్మవిశ్వాసం, సామాజిక సేవ, ఆత్మశక్తిని గుర్తించడం, మరియు నిరంతర కృషిపై ఆధారపడి ఉంటుంది; ఆయన యువతను తమలోని దివ్యత్వాన్ని గుర్తించి, లక్ష్యం కోసం నిరంతరం శ్రమించమని, సమాజానికి సేవ చేయమని, మతాల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహించాలని బోధించారు, ఆయన జీవితం, బోధనలు భారతదేశ యువతకు మరియు ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. లేవండి మేల్కొనండి లక్ష్యం చేరేంత వరకు విశ్రమించకండి ఇది ఆయన ప్రసిద్ధి నినాదం అని తెలిపారు, ప్రతి ఒక్కరూ తమలో అపారమైన శక్తిని…
పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది ఈరోజు జరిగిన జనతా వారిది కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులలో పరిష్కార దిశగా ఫిర్యాదుదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో డి ఆర్ ఓ గారిని అమరావతిలో అక్రమ వైనింగ్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే శిశు సంక్షేమ శాఖ అధికారులతో బాధితులు తో కలసి కలవడం జరిగింది త్వరలో సమస్య పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లెపు కృపారావు గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా గోగినేని వెంకటరమణ మరియు పల్నాడు జిల్లా బిజెపి…
ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణం జరిగి నేటికీ 75 సంవత్సరాలు పూర్తి పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ సూచనలు మేరకు ఈరోజు ఎన్నార్టీ సెంటర్ లో గల అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరి చిలకలూరిపేట పట్టణం కళామందిర్ సెంటర్ నందు వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శివాలయం దేవస్థానం నందు ఈరోజు ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గోత్రనామాలతో రుద్రాభిషేకం చేసి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.సుప్రసిద్ధ సోమనాథ్ ఆలయంపై 1025 జనవరిలో గజనీ మహమ్మద్ దాడి చేసి 2026 నాటికి వెయ్యేళ్లు కాగా.. 1951లో డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆలయ…
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణం జరిగి నేటికీ 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా స్థానిక శివాలయం లొ సోమనాద్ స్వభిమాన్ పర్వ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సుప్రసిద్ధ సోమనాథ్ ఆలయంపై 1025 జనవరిలో గజనీ మహమ్మద్ దాడి చేసి 2026 నాటికి వెయ్యేళ్లు కాగా.. 1951లో డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు (అమృతోత్సవం) పూర్తయింది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జనవరి11న సోమనాథ్ క్షేత్రంలో సహస్ర సంకల్పయాత్ర ను ప్రారంభిచారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు అందరూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి కర్పూర జ్యోతి వెలిగించటం జరిగింది . ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల…
ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ కమిటీ సమావేశం లో భాగంగా రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న జనతా వారధి కార్యక్రమం గురించి చర్చించడం జరిగినది . ప్రజలకు అధికారులుకు మధ్య వారధి గా వ్యవహరించటం ప్రజా సమస్యలను సంబంధిత అధికారులవద్దకు తీసుకువెళ్లి సమస్యలకు పరిష్కారం చూపాలని పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరావు పాల్గొని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించినారు ఈ కార్యక్రమం మండల బిజెపి పార్టీ అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు ఐలవరపు రామారావు రావువారి సుబ్బారావు నేలటూరి ఏసు రత్నం బందెల శ్రీనివాసరావు కామినేని సుధాకర్ చెక్క ఆంజనేయులు బండి కోటయ్య నక్క అనూష వై హనుమంత రాయుడు తులాబందుల ధనలక్ష్మి నక్క శ్రీనివాసరావు మద్దు చెన్నకేశవరావు మొదలగు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట పార్టీ కార్యాలయం లొ ప్రారంభమైన జనతా వారధి కార్యక్రమం (సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే) నరసరావుపేట లొ పల్నాడు జిల్లా బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కి పిర్యాదులువెల్లువ పల్నాడు జిల్లా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో ప్రతి శుక్రవారం జరిగే జనతా వారధి సమస్యల పరిష్కార వేదిక లొ భాగంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి స్వహస్తాలతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ నరసరావుపేట కార్యాలయంలో జరిగిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది. సంబందించిన సమస్యల పై ఫిర్యాదు స్వీకరించి వారి సమస్య పరిష్కార నిమిత్తం అధికారులతో మాట్లాడడం జరిగింది. సదరు అధికారులకు ఈ విషయంపై మాట్లాడి త్వరితగతిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని బిజెపి పార్టీ డిమాండ్ చేయడం…









