పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతి తో పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేసిన పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు బిగ్ బాస్ ని అరెస్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్లో 2019-2024 వైసీపీ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ విషయంలో భారతీయ జనతా పార్టీ అధికారుల రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయం కోరుకుంటోంది. విషయం: 2019-2024 లిక్కర్ పాలసీలో భారీ ఆర్థిక కుంభకోణం – ‘బిగ్ బాస్’ (గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి)ని అరెస్టు చేసి పూర్తి దర్యాప్తు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ భారతీయ జనతా పార్టీ ‘ జనతా వారధి ‘ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో పర్యటించినప్పుడు ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో లిక్కర్ పాలసీలో జరిగిన భారీ అవకతవకల గురించి వెల్లడి చేశారు. మద్యం విక్రయాలను…
Author: chilakaluripetalocalnews@gmail.com
జనతా వారధి ఫిర్యాదుకు తక్షణ స్పందన మాచర్లలో దోమల నివారణకు ఫాగింగ్ ప్రారంభం మాచర్ల పట్టణంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ఫలితాన్నిచ్చింది. కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుపై మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తక్షణమే స్పందించి దోమల నివారణ చర్యలను ప్రారంభించారు.ప్రతి గురువారం బీజేపీ పట్టణ కార్యాలయంలో నిర్వహించే జనతా వారధి కార్యక్రమంలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణ రెండో వార్డుకు చెందిన శేషగిరి పానయ్య పట్టణంలో దోమల తీవ్రత పెరిగిందని, ఫాగింగ్ నిర్వహించాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదును బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు దృష్టికి తీసుకెళ్లి అధికారికంగా అందజేశారు. వెంటనే స్పందించిన కమిషనర్ శనివారం స్వయంగా పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బందితో ఫాగింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.రోజుకు కొన్ని వార్డుల చొప్పున మొత్తం మాచర్ల పట్టణం అంతటా ఫాగింగ్ నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రజా…
పేదల సొంతింటి కల సాకారంతో వారి గౌరవం, భద్రతకు ప్రభుత్వం మద్ధతుగా నిలుస్తోంది : ప్రత్తిపాటి పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న గొప్ప లక్ష్యసాధనలో భాగంగా కూటమి ప్రభుత్వం గృహనిర్మాణ రంగానికి బడ్జెట్లో రూ.6,357 కోట్లు కేటాయించి, తమకంటూ ఒక మంచి ఇల్లు ఉండాలనుకునే పేదల భద్రత, గౌరవానికి మద్ధతుగా నిలుస్తోందని, భవిష్యత్ పై వారి కుండే నమ్మకాన్ని నిజం చేస్తోందని ప్రత్తిపాటి వివరించారు.శుక్రవారం శాసనసభలో గృహనిర్మాణ రంగానికి నిధుల కేటాయింపులు : ప్రభుత్వ లక్ష్యం అనే అంశంపై జరిగిన చర్చలో మాజీమంత్రి ప్రసంగించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన – 2.0లో భాగంగా దేశవ్యాప్తంగా 2కోట్ల ఇళ్లనిర్మాణం కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే, ఎన్టీఆర్ గృహనిర్మాణపథకం : అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఏపీలోని కూటమిప్రభుత్వం 2024- 25 నుంచి, 2028-29 వరకు 17,63,761 గృహాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. పేదల కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గొప్ప బాధ్యతతో…
జనసేన సభ్యత్వ నమోదు మహోత్సవం చిలకలూరిపేట నియోజకవర్గంలోని గణపవరం గ్రామం ఒక రాజకీయ చైతన్యానికి వేదికైంది. స్థానిక మండలనేని ఫంక్షన్ హాల్ నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణుల నుండి విశేష స్పందన లభించింది.ముఖ్య అతిథుల సందేశం – పార్టీ బలోపేతంఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, విశిష్ట అతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఇంచార్జ్ గాదె వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో క్రియాశీలక సభ్యత్వం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, క్రమశిక్షణతో కూడిన రాజకీయాలే జనసేన బలం అని వారు స్పష్టం చేశారు.మండలనేని చరణ్ తేజ చొరవ – కార్యకర్తల ఉత్సాహంఈ కార్యక్రమం…
మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మాచర్ల పట్టణంలో దోమలు విపరీతంగా ఉన్నాయని వాటి నివారణకు ఫాగింగ్ నిర్వహించాలని కోరుతూ ఒక ఫిర్యాదు అందింది. గురువారం మాచర్ల బిజెపి పట్టణ ఆఫీస్ లో నిర్వహించిన జనతా వారధి ప్రోగ్రాం లో రెండో వార్డుకు చెందిన శేషగిరి పానయ్య ఈ ఫిర్యాదు ఇచ్చారు. పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ అధ్యక్షతన జనతా వారధి కో కన్వీనర్లు ఏచూరి సురేష్, శివ కోటయ్య నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. వచ్చిన ఫిర్యాదును మున్సిపల్ కమిషనర్ వేణుబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్య వివరిస్తామని ఫిర్యాదు దారుడికి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఎస్సీ మోర్చా ఇంచార్జ్ సజ్జన్ పాల్గొన్నారు.
పిడుగురాళ్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన జనతా వారధి ప్రోగ్రాం పిడుగురాళ్ల పట్నం కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ ఆదేశానుసారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగినదిఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ ఇద్దరు దగ్గర అర్జీలు స్వీకరించడం జరిగింది అర్జీ వివరాలు ఒకటి ఇంటి నివేశ స్థలం కొరకు రెండవది రేషన్ కార్డు కొరకు అర్జీలు సేకరించి పిడుగురాళ్ల పట్టణ ఎమ్మార్వో గారికి సమర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.
దాచేపల్లి మండలం లో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాచేపల్లి మండలంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి మండలం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో పలువురికి సమస్యల్ని దాచేపల్లి మునిసిపల్ కమిషనర్ గారి దృష్టికి మరియు దాచేపల్లి మండల ఎమ్మార్వో గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు మరియు బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.









