Author: chilakaluripetalocalnews@gmail.com

భారతదేశ విభజన గాయాల ఫలితంగా అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గం1947 వ సంవత్సరం ఆగస్టు నెలలో యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా బ్రిటిష్ అఖండ భారతదేశాన్ని భారతదేశం గా మరియు పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విభజిస్తూ అలాగే రెండు స్వతంత్ర ఆదిపత్యం కలిగిన రాజ్యాలుగా విభజన జరిగిన తరుణంలో పాకిస్థాన్లో ఉన్న హిందువులు లక్షల సంఖ్యలో ఊచకోతకు గురై చనిపోయిన సోదరీ సోదరీమణులకు చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ నరసరావుపేట సెంటర్ నుండి సబ్ రిజిస్టార్ ఆఫీసు వరకు జరిగిన మౌన పోరాట ర్యాలీలో పాల్గొన్న బిజెపి నాయకులు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ్ కుమార్…

Read More

పులివెందులలో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ప్రజాస్వామ్య వికాసంపులివెందుల లో జడ్పీటీసీ ఎన్నికల్లో NDA కూటమి భలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి మరెడ్డి లతారెడ్డి 6052 ఓట్ల మెజారిటీ తో గెలుపొందడం హర్షించదగ్గ విషయం.1978 సంవత్సరం తర్వాత పులివెందులలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొనలేదని పల్నాడు జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మల్లెల శివ నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేసారు.అలాగే ఎస్టి, ఎస్సి,బిసి,మైనారిటీ ప్రజలలో ఎక్కువమంది గత 47 సంవత్సరాల నుండి ఓటు వేయలేదంటే పులివెందుల ప్రాంతంలో ప్రజాస్వామ్యం ఏరకంగా వర్ధిల్లిందో తెలుస్తుంది.47 సంవత్సరాలు తర్వాత నిన్న జరిగిన పులివెందుల జడ్పిటిసి ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య వికాసానికి దోహదపడిన పులివెందల ఓటర్ మహాశయులకు బీజేపీ పార్టీ తరుపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వేచ్ఛాయుతమైనటువంటి ఎన్నిక నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలియజేస్తున్న పల్నాడు జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్…

Read More

చిలకలూరిపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘర్ ఘర్ తిరంగా అభియాన్ యాత్ర ఘనంగా నిర్వహించారు చిలకలూరిపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ స్టేట్ అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు శశి కుమార్ ఆదేశాల మేరకు ఆగస్టు 15 వారోత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ యాత్ర ఈరోజు ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ నుండి చౌత్రా సెంటర్ ఆంజనేయస్వామి గుడి మీదగా సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద పూలమాలవేసి ఎనార్టీ సెంటర్ వరకు కొనసాగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ చిలకలూరిపేట బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్ట హేమ కుమార్,మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచంద్రరావు, చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ కన్వీనర్ తాటిపర్తి జయరాం రెడ్డి,…

Read More

చిలకలూరిపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు చిలకలూరిపేట పట్టణ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జన్మదిన సందర్భంగా ఎన్నార్టీ సెంటర్లో ఈరోజు మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సిబిఎన్ మాధవ్ జన్మదిన సందర్భంగా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు చిలకలూరిపేట బిజెపి నాయకులు అందరూ మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మన రాష్ట్ర అధ్యక్షులకు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మన బిజెపి పార్టీని ముందుకు నడిపించాలని చిలకలూరిపేట బిజెపి నాయకులు అందరూ కోరుకున్నారుఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చిలకలూరిపేట బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్ట హేమ కుమార్,మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచంద్రరావు, చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్…

Read More

ఈ రోజు రాధా రంగా మిత్ర మండలి చిలకలూరిపేట నియోజకవర్గ సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభంరాధ రంగా మిత్రమండలి సభ్యత్వ నమోదు కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ అర్చకోల మురళి కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు కు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు కు తదుపరి సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్కుమార్ నాయుడు కు అలాగే పురుషోత్తపట్నం కి చెందిన అంకిరెడ్డి అశోక్ కు తదుపరి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అందేలా శౌరి తన్నీరు వీరయ్య తదితరులకు రాధ రంగా మిత్ర మండలి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం లో స్థానిక కాపు నాయకులు పాల్గొన్నారు.

Read More

పులివెందులలోని రౌడీ.. రాక్షస రాజ్యాన్ని ప్రజలు తరిమికొట్టబోతున్నారు : ప్రత్తిపాటి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం.. పనితీరుపై ప్రజలకున్న నమ్మకమే కూటమిపార్టీలకు విజయాన్ని సాధించి పెడుతుందని, ఏ ఎన్నికైనా ప్రజలు తమకోసం పనిచేసే నాయకత్వాన్నే గెలిపిస్తారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా శనివారం ఆయన కూటమిపార్టీల అభ్యర్థి అద్దలూరి ముద్దుకృష్ణారెడ్డి తరుపున, మంత్రి ఎన్.ఎం.డీ ఫరూక్, శాప్ ఛైర్మన్ రవినాయుడుతో కలిసి రెండోరోజు స్థానికంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజలు కూటమిప్రభుత్వ పక్షాన నిలిస్తేనే, రాష్ట్రంలో దోపిడీదారులకు స్థానం ఉండదు గ్రామాల్లో ప్రచారం చేపట్టిన నేతలు.. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచి చంద్రబాబు నాయకత్వంలో ఏడాదిలో జరిగిన మంచిని..చేస్తున్న అభివృద్ధిని వివరించారు. తమ సంక్షేమం..సంతోషంకోసం పనిచేసే కూటమిప్రభుత్వం పక్షానే ప్రజలు నిలవాలని.. అప్పుడే రాష్ట్రంలో దుర్మార్గులు, దోపిడీదారులకు స్థానం లేకుండాపోతుందని తెలియచేశారు. ప్రచారంలో భాగంగా మాజీమంత్రి ప్రత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. రెండు ఉపఎన్నికల్లో విజయం కూటమి అభ్యర్థులదే.…

Read More

చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నూతన చేరికలు చిలకలూరిపేట వెంకటాచారి నగర్లో నూతనంగా పట్టణ శాఖ ఆధ్వర్యంలో నూతన చేరికల కార్యక్రమంలో భాగంగా పుట్ట వెంకట బుల్లోడు వారి ఆహ్వానం మేరకు అల్పాహార విందుకు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ మరియు జిల్లా నాయకులు వారి స్వగృహానికి విచ్చేసి వెంకట బుల్లోడుని భారతీయ జనతా పార్టీ కుటుంబం లోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.వారిని వారి మిత్రబృందాన్ని త్వరలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ సమక్షంలో త్వరలో పార్టీలో చేరికలు ఏర్పాటు చేయడం జరుగుచున్నది ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు పవన్ కుమార్ గాంధీ పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ కుమార్ పల్నాడు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు వంకాయలపాటి వంశీ పల్నాడు జిల్లా కిసాన్ మార్చే…

Read More

చిలకలూరిపేటలో తాసిల్దార్ షేక్ హుస్సేన్ కు విజ్ఞాపన పత్రం అందజేసిన జర్నలిస్టులు అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలి ఏపీయుడబ్ల్యుజే జిల్లా కమిటీ సభ్యులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అడపా అశోక్ కుమార్ స్టేట్ కౌన్సిల్ మాజీ సభ్యులు షేక్ మస్తాన్ వలి చిలకలూరిపేట:రాష్ట్రవ్యాప్తంగా ఏపీయుడబ్ల్యూజే డిమాండ్స్ డే లో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు పిలుపు మేరకు చిలకలూరిపేటలో ఏపీయుడబ్ల్యుజే చిలకలూరిపేట శాఖ ప్రెస్ క్లబ్ తరఫున చిలకలూరిపేట తహసిల్దార్ మహమ్మద్ హుస్సేన్ కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. తాహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి నూతనంగా అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని, ఇంటి నివేసన స్థలాలు కేటాయించాలని,భీమా సౌకర్యం కల్పించాలని జర్నలిస్టుల కోరికలను వెంటనే అమలుపరిచేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీయుడబ్ల్యుజే జిల్లా కమిటీ సభ్యులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అశోక్ కుమార్…

Read More

పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన మల్లెల శివ నాగేశ్వరావు కు ఘన సన్మానంపల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియామకం పొందిన మల్లెల శివ నాగేశ్వరావు ను బాపట్ల జిల్లా కాపు నాయకులు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ లక్కకుల నాగేశ్వరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనపర్తి రామారావు వీరు మాట్లాడుతూ గత 40సంవత్సరాలనుండి ఓకే పార్టీ లో కొనసాగుతు పేద ప్రజలకు ఎన్నో సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్న మల్లెల శివ నాగేశ్వరావు మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షస్తున్నాము అని కొనియాడారు ఈ సన్మాన కార్యక్రమం లో జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ప్రెసిడెంట్ గోవిందు శంకర్ శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి వాట్టెం శ్రీనివాసరావు సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read More

రాష్ట్రప్రగతికి అడ్డుపడుతూ… తప్పుడు మెయిల్స్ పెట్టేవారు ప్రజలకు అవసరమా? : ప్రత్తిపాటి నేడు నియోజకవర్గంలోని 21,614 మంది రైతులకు అన్నదాతాసుఖీభవ కింద రూ.15.13కోట్లు అందించామని, కౌలురైతులు సహా ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం తప్పక అందుతుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. జగన్ రైతుభరోసా పేరుతో రైతుల్ని దగా చేశాడని, అరకొరగా కేవలం రూ.7,500లు మాత్రమే ఇచ్చాడని, మరోఏడాది రూ.6,500లతోనే సరిపెట్టాడన్నారు. కూటమిప్రభుత్వం ప్రతి రైతుకు ఏటా రూ.14వేలు ఇస్తుందని, కేంద్రసాయం రూ.6వేలు కలిపి మొత్తం రూ.20వేలు మూడువిడతల్లో అందిస్తుందని ప్రత్తిపాటి చెప్పారు. యడ్లపాడు మండల కేంద్రంలో నేడు ప్రభుత్వం సగర్వంగా ప్రారంభించిన అన్నదాతా సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు చెక్కులు అందించిన ప్రత్తిపాటి అనంతరం వారితో కలిసి కాడెడ్లు, అరకలతో చేపట్టిన ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం రైతుల్ని ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు. పెట్టుబడులు రాకుండా తప్పుడు మెయిల్స్ పెట్టేవారిని ఏంచేయాలో ప్రజలే ఆలోచించాలి చంద్రబాబు రేయింబవళ్లు రాష్ట్రం…

Read More