బెల్లంకొండ మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది బెల్లంకొండ మండలం బెల్లంకొండ గ్రామం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద పల్నాడు జిల్లా బిజెపి జిల్లా కార్యదర్శి మెటల్ సూరత్నకుమార్ యాదవ్ అదేవిధంగా మండల అధ్యక్షులు ఓర్చు రాజుగారు అదే విధంగా సాంబశివరావు గారు బీజేపీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది జనతా వారధి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా బెల్లంకొండ మండలం బిజెపి మండల స్థాయిలో రావాలని అందరికీ తెలపాలని అందరికీ తెలిసేలా చేయాలని తెలియజేయడం జరిగింది భారత్ మాతాకీ జై…
Author: chilakaluripetalocalnews@gmail.com
ఫిబ్రవరి 7, 8 న రాష్ట్రం గర్వించేలా కొండవీడు ఉత్సవాలు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొలి శని, ఆదివారాల్లో అంగరంగ వైభవంగా కొండవీడు ఉత్సవాలు. ఫిబ్రవరి 10 నుంచి వేసవి ముగిసేవరకు కొండపై ప్రత్యేక టెంట్ లలో పర్యాటకుల రాత్రి బసకు ఏర్పాట్లు. కొండవీడు వైభవం. చరిత్ర, గొప్పతనం తెలిపేలా ప్రత్యేక గీతావిష్కరణ.. 5 వ తేదీన ప్రత్యేక కర్టెన్ రైజర్. కొండవీడు ఉత్సవాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత, విశిష్టత, వైభవాలను గత ప్రభుత్వం విస్మరించింది. గతంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి సమక్షంలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి, మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇకపై ప్రతి ఏటా ఉత్సవాల నిర్వహించబోతున్నాము. కొండవీడు ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో, పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా గారితో కలిసి బుధవారం చారిత్రక ప్రదేశంలోనే సమీక్ష నిర్వహించాను. కొండవీడును సందర్శించిన జిల్లా కలెక్టర్ ఉత్సవాల ఏర్పాట్లు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాలపై…
కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు 555వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి 555 జయంతి వేడుకలలో భాగంగా వారిని స్మరించుకుంటూ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ది. 27-1-2026 మంగళవారం ఉదయం 10-00 గంటలకు చిలకలూరిపేట, 25వ వార్డు జాగుపాలెం నందు గల యానాది కాలనీలోని పేదలకు దుప్పట్లు మరియు దోమతెరలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తదుపరి భాస్కర్ హాల్ సెంటర్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు నాయకులు అందరూ కూడా శ్రీకృష్ణదేవరాయలు ఘనత గురించి అలాగే ఆ కాలంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించడం జరిగింది శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తూ…
చిలకలూరిపేట నుండి 20 మంది యువకులు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరిక ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బిజెపిలోకి నూతన చేరికలు చిలకలూరిపేట పట్టణ నుండి నరసరావుపేట వరకు సుమారు 15 కార్లలో ర్యాలీగా వెళ్లి 0పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు నాయకత్వంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో సుమారు 20 మంది బొచ్చు చరణ్ నాయకత్వంలో బిజెపిలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నభట్ల ఆదిత్య మరో ప్రధాన కార్యదర్శి ఘంటా విజయ్ భాస్కర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు ఆదిలక్ష్మి చిలకలూరిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు బీజేవైఎం ఎం రాష్ట్ర కార్యవర్గ…
బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట పట్టణం బిజెపి కార్యాలయం ఎన్నార్టీ సెంటర్ అటల్ బీహార్ వాజ్పేయి విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చిలకలూరిపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులకు నియోజకవర్గ ప్రజలకు మరియు కార్యకర్తలకు అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహనీయులు అందించిన ఈ రాజ్యాంగం వల్ల భారతదేశం సర్వసత్తాక, సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. సామాన్యుడికి సైతం సమాన హక్కులు లభిస్తున్నాయని, ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని ఆయన పేర్కొన్నారు.బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశించే సామాజిక మార్పు, పారదర్శక రాజకీయాల కోసమే తాము నిరంతరం శ్రమిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈ సందర్భంగావెల్లడించారు.దేశాభివృద్ధిలో యువత చురుగ్గా పాల్గొనాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి…
రథసప్తమి రోజు జిల్లేడు ఆకును తలమీద పెట్టుకుని – స్నానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి ? సూర్యుడు అవతరించిన మాఘశుక్ల సప్తమి ,సూర్య జయంతి అనీ, రథసప్తమి అనీ ప్రసిద్ధికెక్కింది. మాఘ సప్తమినాడు సూర్యభగవానుడు రెండవసారి అవతరించాడు. సూర్యుని మెుదటి అవతారం వివస్వంతుడు. అదితికి, కశ్యపునికి పుత్రునిగా రెండవసారి అవతరించాడు. ఆయనకు అదితి పుత్రుడు కనుక ఆదిత్యుడని ,కశ్యప పుత్రుడు కనుక కాశ్యపేయుడనీ పేరు వచ్చింది. రథసప్తమి నాడు ఆవు పేడ ద్వారా తయారైన పిడకలపై క్రొత్త కుండలో కానీ లేదా ఇత్తడి పాత్రతో కానీ, ఆవు పాలతో పాయసం వండి చిక్కుడు కాయల రథం మీద, చిక్కుడు ఆకులు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదించి, ఆపై ప్రసాదాన్ని స్వీకరించినవారు సకల పాపాల నుండి విముక్తిని పొంది, ఆరోగ్యాన్ని పొందుతారు. ఈనాడు సూర్యుడు ఏడు గుర్రాలు పొదిగిన రథం మీద పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్య…
కొండవీడు గ్రామంలో జనతా వారధి సమస్య పరిష్కారం నిమిత్తం స్థలం సందర్శించిన బిజెపి నాయకులు పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జనతా వారిది ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య భారతి బిజెపి జనతా వారధి పరిష్కార నిమిత్తం కొండవీడు గ్రామానికి విచ్చేసి కట్ట దాసు స్థలం పరిశీలించి న బీజేపీ నాయకులు సమస్య పరిష్కార నిమిత్తం ఎడ్లపాడు మండలం సర్వేరు సురేంద్ర కి ఫోన్ చేసి మాట్లాడిన పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ త్వరత గతిన పరిష్కరించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు,పట్టణ జనతా వారధి కన్వీనర్ సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ వంశీ, పట్టణ మీడియా ఇన్చార్జి రావికింధి రామకృష్ణ
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు డిఆర్వో అవినీతి బండారం బహిర్గతం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఏసీబీ మెరుపు దాడులు జిల్లాను కుదిపేశాయి. క్యాటరింగ్ బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేస్తూ డిఆర్వో మురళి అవినీతి బండారం బయటపడిందని అధికారిక వర్గాలు తెలిపాయి. రూ.26 లక్షల క్యాటరింగ్ బిల్లుల మంజూరుకు లంచం కోరిన మురళి, రూ.3 లక్షల లంచం స్వీకరిస్తున్న సమయంలోనే ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కినట్లు సమాచారం. ఫైళ్లను కావాలనే అడ్డుపెట్టడం, బిల్లుల మంజూరులో జాప్యం చేసి డబ్బులు వసూలు చేయడం, “డబ్బులిస్తేనే పని” అన్న విధంగా వ్యవస్థాత్మకంగా అవినీతి కొనసాగిందన్న ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇది ఒక్క కేసే కాకుండా, మురళిపై గతంలోనూ పలు అవినీతి ఫిర్యాదులు ఉన్నాయని, దీర్ఘకాలంగా సాగుతున్న పెద్ద అవినీతి దందాకు ఇది కేవలం పైకి కనిపించిన భాగమేనని అధికారులు అనుమానిస్తున్నారు. డిఆర్వో మురళి ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు,…
సనాతన ధర్మంలో వసంత పంచమికి విశేష ప్రాధాన్యత ఉంది.వసంత పంచమి అనేది హిందూ పంచాంగం ప్రకారం.. శుక్ల పక్షం పంచమి తిథి నాడు వచ్చే పవిత్ర పండుగ. జ్ఞానం, విద్య, కళలు, సంగీతం వంటి కళలకు అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవిని ఈ రోజు పూజించడం పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు వసంత ఋతువుని ప్రారంభంగా కూడా పరిగణిస్తారు. అందువల్ల ఇది ఆనందం, ఆశ, సృజనశీలతలకు ప్రతీకగా కూడా భావిస్తారు. జ్ఞానం కొరవడితే.. జీవితం చీకటి మాయమవుతుంది. అలాంటి అజ్ఞానాన్ని తొలగించి మనకు సన్మార్గాన్ని చూపేది సరస్వతీదేవి తత్వమే. సకల కళలకు ఆదిదేవత అయిన సరస్వతీదేవిని పూజించడం ద్వారా లౌకిక, అలౌకిక జ్ఞానం ప్రాప్తిస్తుంది.అటువంటి చదువుల తల్లి అనుగ్రహం మీపై ఉండాలని మనసుపూర్తిగా కోరుకుంటూ హిందూ బంధువులు అందరికి వసంత పంచమి శుభాకాంక్షలు.
కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ప్రతిష్టాత్మక కార్యక్రమం జనతా వారధి కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోట్లూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా స్థానిక ఎంపీపీ హెడ్మాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి బోరు నీటి బోర్ ద్వారా వస్తున్నటువంటి నీరు అక్కడ ఉన్న విద్యార్థుల త్రాగునీటికి నిత్య అవసరాలకు సరిపోవటం లేదని బోరులోతు పెంచడం లేదా గ్రామ రక్షిత మంచినీటి పథకం ద్వారా మరొక రెండు కలెక్షన్లు అందజేయాలని కోరడం జరిగింది ఇదే అంశాన్ని మేము సంబంధిత విద్యాశాఖ వారికి అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్య పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని చెప్పడం జరిగింది









