Author: chilakaluripetalocalnews@gmail.com

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట పట్టణం బిజెపి కార్యాలయం ఎన్నార్టీ సెంటర్ అటల్ బీహార్ వాజ్పేయి విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చిలకలూరిపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులకు నియోజకవర్గ ప్రజలకు మరియు కార్యకర్తలకు అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహనీయులు అందించిన ఈ రాజ్యాంగం వల్ల భారతదేశం సర్వసత్తాక, సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. సామాన్యుడికి సైతం సమాన హక్కులు లభిస్తున్నాయని, ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని ఆయన పేర్కొన్నారు.బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశించే సామాజిక మార్పు, పారదర్శక రాజకీయాల కోసమే తాము నిరంతరం శ్రమిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈ సందర్భంగావెల్లడించారు.దేశాభివృద్ధిలో యువత చురుగ్గా పాల్గొనాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి…

Read More

రథసప్తమి రోజు జిల్లేడు ఆకును తలమీద పెట్టుకుని – స్నానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి ? సూర్యుడు అవతరించిన మాఘశుక్ల సప్తమి ,సూర్య జయంతి అనీ, రథసప్తమి అనీ ప్రసిద్ధికెక్కింది. మాఘ సప్తమినాడు సూర్యభగవానుడు రెండవసారి అవతరించాడు. సూర్యుని మెుదటి అవతారం వివస్వంతుడు. అదితికి, కశ్యపునికి పుత్రునిగా రెండవసారి అవతరించాడు. ఆయనకు అదితి పుత్రుడు కనుక ఆదిత్యుడని ,కశ్యప పుత్రుడు కనుక కాశ్యపేయుడనీ పేరు వచ్చింది. రథసప్తమి నాడు ఆవు పేడ ద్వారా తయారైన పిడకలపై క్రొత్త కుండలో కానీ లేదా ఇత్తడి పాత్రతో కానీ, ఆవు పాలతో పాయసం వండి చిక్కుడు కాయల రథం మీద, చిక్కుడు ఆకులు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదించి, ఆపై ప్రసాదాన్ని స్వీకరించినవారు సకల పాపాల నుండి విముక్తిని పొంది, ఆరోగ్యాన్ని పొందుతారు. ఈనాడు సూర్యుడు ఏడు గుర్రాలు పొదిగిన రథం మీద పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్య…

Read More

కొండవీడు గ్రామంలో జనతా వారధి సమస్య పరిష్కారం నిమిత్తం స్థలం సందర్శించిన బిజెపి నాయకులు పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జనతా వారిది ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య భారతి బిజెపి జనతా వారధి పరిష్కార నిమిత్తం కొండవీడు గ్రామానికి విచ్చేసి కట్ట దాసు స్థలం పరిశీలించి న బీజేపీ నాయకులు సమస్య పరిష్కార నిమిత్తం ఎడ్లపాడు మండలం సర్వేరు సురేంద్ర కి ఫోన్ చేసి మాట్లాడిన పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ త్వరత గతిన పరిష్కరించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు,పట్టణ జనతా వారధి కన్వీనర్ సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ వంశీ, పట్టణ మీడియా ఇన్చార్జి రావికింధి రామకృష్ణ

Read More

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు డిఆర్వో అవినీతి బండారం బహిర్గతం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఏసీబీ మెరుపు దాడులు జిల్లాను కుదిపేశాయి. క్యాటరింగ్ బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేస్తూ డిఆర్వో మురళి అవినీతి బండారం బయటపడిందని అధికారిక వర్గాలు తెలిపాయి. రూ.26 లక్షల క్యాటరింగ్ బిల్లుల మంజూరుకు లంచం కోరిన మురళి, రూ.3 లక్షల లంచం స్వీకరిస్తున్న సమయంలోనే ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కినట్లు సమాచారం. ఫైళ్లను కావాలనే అడ్డుపెట్టడం, బిల్లుల మంజూరులో జాప్యం చేసి డబ్బులు వసూలు చేయడం, “డబ్బులిస్తేనే పని” అన్న విధంగా వ్యవస్థాత్మకంగా అవినీతి కొనసాగిందన్న ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇది ఒక్క కేసే కాకుండా, మురళిపై గతంలోనూ పలు అవినీతి ఫిర్యాదులు ఉన్నాయని, దీర్ఘకాలంగా సాగుతున్న పెద్ద అవినీతి దందాకు ఇది కేవలం పైకి కనిపించిన భాగమేనని అధికారులు అనుమానిస్తున్నారు. డిఆర్వో మురళి ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు,…

Read More

సనాతన ధర్మంలో వసంత పంచమికి విశేష ప్రాధాన్యత ఉంది.వసంత పంచమి అనేది హిందూ పంచాంగం ప్రకారం.. శుక్ల పక్షం పంచమి తిథి నాడు వచ్చే పవిత్ర పండుగ. జ్ఞానం, విద్య, కళలు, సంగీతం వంటి కళలకు అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవిని ఈ రోజు పూజించడం పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు వసంత ఋతువుని ప్రారంభంగా కూడా పరిగణిస్తారు. అందువల్ల ఇది ఆనందం, ఆశ, సృజనశీలతలకు ప్రతీకగా కూడా భావిస్తారు. జ్ఞానం కొరవడితే.. జీవితం చీకటి మాయమవుతుంది. అలాంటి అజ్ఞానాన్ని తొలగించి మనకు సన్మార్గాన్ని చూపేది సరస్వతీదేవి తత్వమే. సకల కళలకు ఆదిదేవత అయిన సరస్వతీదేవిని పూజించడం ద్వారా లౌకిక, అలౌకిక జ్ఞానం ప్రాప్తిస్తుంది.అటువంటి చదువుల తల్లి అనుగ్రహం మీపై ఉండాలని మనసుపూర్తిగా కోరుకుంటూ హిందూ బంధువులు అందరికి వసంత పంచమి శుభాకాంక్షలు.

Read More

కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ప్రతిష్టాత్మక కార్యక్రమం జనతా వారధి కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోట్లూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా స్థానిక ఎంపీపీ హెడ్మాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి బోరు నీటి బోర్ ద్వారా వస్తున్నటువంటి నీరు అక్కడ ఉన్న విద్యార్థుల త్రాగునీటికి నిత్య అవసరాలకు సరిపోవటం లేదని బోరులోతు పెంచడం లేదా గ్రామ రక్షిత మంచినీటి పథకం ద్వారా మరొక రెండు కలెక్షన్లు అందజేయాలని కోరడం జరిగింది ఇదే అంశాన్ని మేము సంబంధిత విద్యాశాఖ వారికి అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్య పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని చెప్పడం జరిగింది

Read More

దాచేపల్లి బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో జనతా భారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి జనతా వారిది కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 22/01/2026న దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ కు సంబంధించి నిన్న జరిగిన సందర్శనలో గుర్తించిన పలు సమస్యల గురించి మరియు నిలియంపేట కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను గురించి వివరించి సమస్యల పరిష్కారం కోసం రాతపూర్వకమైన వినతి పత్రన్నీ దాచేపల్లి నగరపంచాయతీ కమిషనర్ వెంకటేశ్వర్లు గారికి బీజేపీ ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పల నాగేశ్వరరావు గారు, స్టేట్ కౌన్సిల్ నెంబర్ ఆరే వెంకటేశ్వర్లు గారు, యువమోర్చా నాయకులు కొటారి సురేష్ గారు, సీనియర్ నాయకులు మల్లెమారపు నాగేశ్వరరావు గారు మిర్యాల పుల్లారావు గారు పాల్గొనడం జరిగింది

Read More

మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆహ్వానం మేరకు ఎడ్ల ప్రదర్శనకు అతిరథ మహారధులు చిలకలూరిపేటలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రారంభమైన ఎడ్ల ప్రదర్శన కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో అశేషమైన జనంతో ఎడ్ల ప్రదర్శన కార్యక్రమం హోరెత్తుతూ ఉన్నాయి. ఎడ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి గురువారం రాష్ట్ర మంత్రులు జలవలు శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మాజీ మంత్రి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఎక్స్చేంజి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మైనార్టీ ,న్యాయశాఖ మంత్రి ఫరూక్, పల్నాడు జిల్లా కలెక్టర్ పలువురు అధికారులు పాల్గొననున్నారు

Read More

రాచరికపు పోకడలు… ప్రచారపిచ్చితోనే సర్వేరాళ్లు, పాసు పుస్తకాలపై జగన్ తన బొమ్మలు వేయించుకున్నాడు : అనగాని రాచరికపు పోకడలతో పాటు.. తనలోని ప్రచారపిచ్చివల్లే జగన్ భూహద్దులు నిర్ణయించే సర్వే రాళ్లు, రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాలపై తన బొమ్మలేసుకున్నాడని అనగాని తెలిపారు. తవ్వకాల్లోని పురావస్తు విశేషాల్లో రాజుల చరిత్ర బయటపడినట్టు.. భవిష్యత్ లో తన గురించి ముందు తరాలు చెప్పుకోవాలన్న కాంక్షతోనే జగన్ పిచ్చిచర్యలకు పాల్పడ్డాడన్నారు.రాష్ట్రంలోని భూ సమసలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామని, 2027 నాటికి భూముల రీసర్వే తప్పకుండా పూర్తిచేస్తామని ఆయన స్పష్టంచేశారుప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో చిలకలూరిపేటలో జరుగుతున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో భాగంగా నాలుగోరోజు సాయంత్రం పోటీలకు ప్రత్యేక అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ ముళ్లపూడి…

Read More

నేడు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఓం కుసుమ పుత్రీచ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవీ ప్రచోదయాత్ వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణు వర్ధనుడు (విమలాదిత్య మహారాజు) ఆధీనంలో ఉండేది. క్రీ.శ. 10, 11వ శతాబ్ధాలలో కుసుమ శ్రేష్టి సుమారు 18 పరగణాలను పెనుగొండ ను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాదు. ఆయన , ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుని(నాగేశ్వర స్వామి) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు. రాజ్యానికి వారసులు లేక వారు చింతిచేవారు. ఎన్ని ప్రార్ధనలు చేసినా , నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా , వారికి దశరధుడు…

Read More