ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం (apjf ) ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు, రోటరీక్లబ్ మాజీ అధ్యక్షులు దండా గోపి గారి తల్లి గారైనా శ్రీమతి దండా సుమతి దేవి గారు మృతి చెందడం జరిగింది, మిట్టపాలెం గ్రామంలోని వారి స్వగృహం వద్ద ఉంచిన వారి పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, షేక్ రఫ్ఫాని, జవ్వాజి మదన్, కందుల రమణ, మద్దుమాల రవి, గంగా శ్రీనివాసరావు, తుబాటి శ్రీహరి, మరియు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు…

Share.
Leave A Reply