చిలకలూరిపేట పట్టణం 19వ వార్డు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమరావతి సుభాని అనారోగ్యంతో మరణించగా ఈరోజు వారి నివాసం వద్ద ఉన్న వారి పార్దవదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని

Share.
Leave A Reply