Author: chilakaluripetalocalnews@gmail.com

ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ అనే పోస్టర్ను ఆవిష్కరణ స్థానిక చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు క్యాంప్ ఆఫీసులో ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ అనే నినాదంతో ఏర్పాటు చేసిన కారు స్టిక్కర్ పోస్టర్ ఆవిష్కరణ స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు చిలకలూరిపేట ప్రోగ్రామ్ ఇన్చార్జి నెల్లూరి ఈశ్వర్ రంజిత్ జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజ రమేష్ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా మున్సిపల్ చైర్మన్ షేక్ రసాని పట్టణ అధ్యక్షులు పఠాన్ సమ్మద్ ఖాన్ పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటి స్థానిక కౌన్సిలర్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం…

Read More

ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ పోస్టర్ను ఆవిష్కరించిన బిజెపి నాయకులు పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా ‘వోకల్ ఫర్ లోకల్’ స్వదేశీ తయారీ ప్రోత్సహించటం మనం తయారు చేసిన ఉత్పత్తులనే వినియోగించడం దేశవ్యాప్తంగా విస్తృత మద్దతు లభింస్తోంది. ఈ ఉద్యమం పండుగ సీజన్‌లో ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకు విస్తృత మద్దతును అందించింది. ఈ క్రమంలో దీపావళీ పండుగ సందర్భంగా స్థానిక కళాకారులు, ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తున్నారు. మోదీ పిలుపు మేరకు తయారీదారులతో సెల్ఫీలు తీసుకుని రాష్ట్ర ప్రజలు నమో యాప్ లో నమోదు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టౌన్ అధ్యక్షులు కోట వెంకట పవన్ కుమార్ గాంధీ, చిలకలూరిపేట ఇంచార్జ్ నెల్లూరి ఈశ్వర్ రంజిత్, కన్వీనర్ సింగిరేసు పోలయ్య, కో కన్వీనర్ రావికింది రామకృష్ణ, నాదెండ్ల…

Read More

బిజెపి ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ నూతన కమిటీ ఎన్నిక పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ను ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా ప్రజలకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనేది భారతదేశంలో ఆర్థిక స్వయం సమృద్ధిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక చొరవ. ఇది COVID-19 మహమ్మారి సమయంలో ప్రకటించబడింది, దీని లక్ష్యం ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడం మరియు దేశం తన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం. దీని ఐదు స్తంభాలు: ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, వైబ్రెంట్ జనాభా మరియు డిమాండ్. ఆర్థిక వ్యవస్థ: ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం మరియు వృద్ధిని ప్రోత్సహించడం. మౌలిక సదుపాయాలు: మౌలిక సదుపాయాల అభివృద్ధి.…

Read More

చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శిగా కుప్పం కళ్యాణ్ దుర్గారావు నియామకం చిలకలూరిపేట నియోజకవర్గ కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు వేలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణ శాఖ అనుమతితో పట్టణ అధ్యక్షుడు కోటా పవన్ కుమార్ గాంధీ చేతులు మీదుగా నియామక పత్రం అందుకున్న నూతన పట్టణ ప్రధాన కార్యదర్శి కుప్పం కళ్యాణ్ దుర్గారావు. గతంలో పనిచేసిన ప్రధాన కార్యదర్శి వైస్ ప్రెసిడెంట్ గా పదహోన్నతి పొందిన కారణం గా నూతన ప్రధాన కార్యదర్శి నియామకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోటా పవన్ కుమార్ గాంధీ చిలకలూరిపేట మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి నర్వర్య హనుమాన్ సింగ్ కిసాన్ మోర్చా పల్నాడు జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫులుగుజ్జు మహేష్ పట్టణ మాజీ అధ్యక్షుడు దడబడ…

Read More

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతి కార్యక్రమం పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం విశ్వకర్మ జయంతి కార్యక్రమం సేవా పక్వాడ్ లో భాగంగా విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని ఎన్ ఆర్ టి సెంటర్ మెడికల్ హాల్ లో నిర్వహించడం జరిగింది . విశ్వకర్మ జయంతి, ముఖ్యంగా సెప్టెంబర్ 17వ తేదీన జరుపుకునే దైవిక శిల్పి విశ్వకర్మ జన్మదినం. అసలు ఎవరు ఈ విశ్వకర్మ? విశ్వకర్మ దేవతల దైవిక వాస్తుశిల్పి మరియు సృష్టికర్త. హిందూ పురాణాల ప్రకారం, విశ్వకర్మ స్వయంభువుగా మరియు ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడతారు. ఈ పండుగ సందర్భంగా చేతివృత్తులవారు, ఇంజనీర్లు మరియు పారిశ్రామిక నిపుణులు తమ పనులలో పురోగతి మరియు శ్రేయస్సు కోసం విశ్వకర్మను పూజిస్తారు.విశ్వ కర్మ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడిగా హిందూ గ్రంధాలు పేర్కొన్నాయి.ప్రపంచ సృష్టిలో మరియు వివిధ వస్తువుల నిర్మాణంలో ఆయన పాత్రకు కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటారు.విశ్వకర్మ విగ్రహాలకు లేదా చిత్రపటాలకు పూజలు చేస్తారు.పనిముట్లు, యంత్రాలు…

Read More

భారత ప్రధాని నరేంద్ర మోడీ 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిలకలూరిపేట బిజెపి నాయకులు సేవా పక్వాడ్ పక్షోత్సవాలు భాగంగా 17/9/25 పల్నాడు జిల్లా చిలకలూరిపేట భారత ప్రధాని నరేంద్ర మోడీ 76వ జన్మదినోత్సవo సందర్భముగా సేవా పక్వాడ్ పక్షోత్సవాలలో భాగంగా మెయిన్ బజార్ లోని సీతారామలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తదుపరి స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్( ఆరోగ్య శిబిరం) మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి కిరణ్,డాక్టర్ జతిన్ దేవ్ ఆధ్వర్యంలో సాంబశివ నగర్ పార్క్ ఆయుష్మాన్ భవ హాస్పిటల్ వద్ద మెడికల్ క్యాంపు నిర్వహించి స్వీట్లు పంచటం జరిగినది. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట సేవా పక్వాడ్ ఇంచార్జ్ నెల్లూరి ఈశ్వర్ రంజిత్,కన్వీనర్ సింగిరేసు పోలయ్య పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, గట్టా హేమ కుమార్ కో కన్వీనర్ మాచర్ల శ్రీనివాసరావు, బిజెపి నాయకులు…

Read More

నాదెండ్ల మండలం గణపవరం గ్రామం లో అయ్యప్ప స్వామి అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న బిజెపి నాయకులు నాదెండ్ల మండలం, గణపవరం గ్రామంలో మండలనేని వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, సుబ్బారావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట బిజెపి నాయకులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ నాయకులను ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానం చేసి అయ్యప్ప స్వామి షిల్డ్ ఇచ్చి గౌరవించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరు ఈశ్వర్ రంజిత్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులిగుజ్జు మహేష్, మీడియా ఇన్ఛార్జ్ రావికింది రామకృష్ణ, బిజెపి నాయకులు కమిటీ శ్రీనివాస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More

చిలకలూరిపేట బీజేపీ కార్యాలయం లో వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం చిలకలూరిపేట ఎన్నార్టీ సెంటర్ బిజెపి నియోజకవర్గ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా మల్లెం అంజమ్మ ని దృశ్యాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. బిజెపి పట్టణ అధ్యక్షుడు కోట పవన్ కుమార్ గాంధీ, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసి పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ కుమార్,బిజెపి నాయకులు బండారు నాగరాజు, స్టేట్ యువమోర్చా ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులిగుజ్జు మహేష్, జ్యోతిరావు పూలే విగ్రహ కమిటీ అధ్యక్షులు( బీసీ నాయకులు) ఉప్పాల భాస్కర రావు , బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య,రాధా రంగా మిత్రమండలి నియోజకవర్గ కన్వీనర్ అచ్చుకోల మురళి, ఎడ్లపాడు మండలం ఎస్సీ మోర్చా అధ్యక్షులు బందెల శ్రీనివాసరావు, బీజేవైఎం మండల మాజీ అధ్యక్షుడు, ఏనుగంటి నరేష్ బిజెపి మైనారిటీ…

Read More

భారత15వ నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి పి రాధాకృష్ణన్ కు అభినందనలు తెలియజేసిన చిలకలూరిపేట బిజెపి నాయకులు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఎన్ ఆర్ టి సెంటర్లో వాజ్పేయి విగ్రహం దగ్గర. అంగరంగ వైభవంగా పండగ వాతావరణం కొనసాగేలాగా భారత 15వ నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి పి రాధాకృష్ణన్ కు అభినందనలు తెలియజేసిన చిలకలూరిపేట బిజెపి నాయకులు , ఈ పండగ వాతావరణంలో అందరికీ స్వీట్లు పంచుతూ చాలా సంతోషంగా హర్షద్వనాలతో సంతోషం తో పొంగిపోయిన బిజెపి నాయకులుచంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ “ఉప రాష్ట్రపతి” గా ఎన్నికవడం దేశ ప్రజాస్వామ్యానికి ఒక పండుగ. సమాజ వాణి, హక్కులు, గౌరవం ప్రతిధ్వనించేలా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్నది అని రాధాకృష్ణన్ ఎన్నిక ద్వారా అర్ధం అవుతుంది. ఇది వికసిత భారత్ వైపుకి కొన్ని అడుగులను జోడిస్తుంది.ఈ ఎన్నిక బిజెపి కి సామాజిక న్యాయం…

Read More

చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో సేవ పక్వాడ పక్షోత్సవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందిరాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మరియు పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ ఆదేశాలు అనుసరించి చిలకలూరిపేట స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఈనెల 17వ తేదీన మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా చేయవలసిన కార్యక్రమాలు గురించి 17వ తేదీ నుండి అక్టోబర్ రెండు వరకు జరగబోవు కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ కుమార్ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్,మాజీ…

Read More