చిలకలూరిపేట భాష్యం స్కూల్ లో ఘనంగా ముందస్తు యోగ దినోత్సవం వివిధ రకాల ఆసనాలు వేసిన చిన్నారులు రాష్ట్ర వ్యాప్తంగా యోగ ను ఒక ఉత్సవంలా నిర్వహిస్తున్న భాష్యం విద్యా సంస్థలు అవగాహన కల్పించిన ZEO హృదయ రాజ్, ZCO ప్రమీల రాణి,ప్రిన్సిపాల్ సునీల్ మూడు రోజుల పాటు పాటశాల లో జరగనున్న యోగ ప్రక్రియ యోగా చేయడం వల్ల విద్యార్థులలో మానసిక ఉల్లాసం,ప్రశాంతత ,లభిస్తుందని చిలకలూరిపేట భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ నరసరావుపేట భాష్యం స్కూల్స్ జోన్ ZCO అంచా ప్రమీల రాణి తెలిపారు. గురువారం ఉదయం చిలకలూరిపేట భాష్యం స్కూల్ ఆధ్వర్యంలో భాష్యం గ్రౌండ్ నందు విద్యార్థులు, చిన్నారులు యోగ చేశారు. ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా ముందస్తు గా భాష్యం స్కూల్ విద్యార్థులు యోగ చేసి యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు. ఈ సందర్భంగా ZEO హృదయ రాజ్ ,ZCO అంచా ప్రమీల రాణి…
Author: chilakaluripetalocalnews@gmail.com
యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ_ _నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు పాల్గొని యోగా చేసారు ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగాను నిత్య జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని ఉద్దేశంతో యోగా ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేసేలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ నెల 21 వ తేదీన వైజాగ్ మహానగరంలో యోగాంద్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
జగన్ ఉన్మాద ప్రవృత్తికి నిదర్శనమే ఈ రోజు పల్నాడు పర్యటన : ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పోలీసులు 100 మందికి అనుమతిస్తే వేలాది మందిని సమీకరించి బలప్రదర్శన చేశారు. ఇద్దరు అమాయకుల మరణం జగన్, వైకాపా బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. జగన్ ఒకరిని పరామర్శించడానికి వచ్చి మరో ఇద్దరి మరణానికి కారణమయ్యాడు. జగన్ కారణంగా నష్టపోయిన వ్యక్తి మరణాన్ని తెదేపాకు ఆపాదించాలని చూడడమే దారుణం. జరిగిన విషాదంపై జగన్, వైకాపా స్పందించకుండా పర్యటన కొనసాగించడం మరో దుర్మార్గం. పల్నాడు జిల్లాలో చిచ్చురేపడం కోసమే వైకాపా, జగన్ రెచ్చగొట్టే రాజకీయాలు. వైకాపా ఐదేళ్ల పాలనలో రాజకీయహింసను ప్రోత్సహించారు.. మళ్లీ అదే చేస్తున్నారు. ఇద్దరి మృతికి కారణమైన ఘటనలో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
పల్నాడు జిల్లా, అమరావతిలో కృష్ణానది ఒడ్డున, ధ్యాన బుద్ధ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది.. వేలాదిమంది యోగా సాధకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.. కార్యక్రమంలో పలనాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారు, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షులు అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు గారు, DRDA PD గారు, DWAMA PD గారు, DEO గారు, RDO గారు , DPO గారు, DLPO గారు, పర్యాటక శాఖ అధికారులు, మండల తహసిల్దార్ డానియల్ గారు, ఎంపీడీవో పార్వతి గారు, పలువురు జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వెలుగు సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, విద్యార్థులు మరియు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.. ఎంపీపీ హనుమంతరావు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలన్నదే నరేంద్ర మోడీ…
అవినీతి చేసింది ఒకరు..నగదు చెల్లించింది ఉద్యోగులు మున్సిపల్ ఖజానాకు డబ్బులు చెల్లించిన ఉద్యోగులు చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతి కుంభకోణం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గంగా భవాని చేసిన అవినీతి కి బలైన 15మంది పెర్మినెంట్ ఉద్యోగులు ఈ అవినీతి కుంభకోణం లో 34లక్షల రూపాయల ప్రజల సొమ్ము ను కాజేసిన ఉద్యోగి గంగా భవాని ఈ 34లక్షల రూపాయల లో గతంలో 12లక్షల రూపాయలు ను కట్టించగా….మిగిలిన 21లక్షల 40 వేల రూపాయలు ను సస్పెండ్ అయిన ఉద్యోగులు మున్సిపల్ ఖజానాకు చెల్లించారు. అయితే అవినీతి చేసిన గంగా భవాని కోసం పోలీసులు వెతుకుతున్నారు. నగదు చెల్లింపు లు చేశారు కాబట్టి వీరిపై సస్పెండ్ ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని పలువు
పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశమని రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలో బుధవారం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చేయూత చక్రాలు అనే నినాదంతో రోటరీ క్లబ్ చిలకలూరిపేట, రోటరీ క్లబ్ పండరీ పురం… అద్ధంకి తదితర క్లబ్ ల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు జాస్తి రంగారావు, వెంకటేశ్వరరావు, లంక ఆదినారాయణ, వారణాసి శరత్ కుమార్,లతో పలువురు సభ్యులు పాల్గొన్నారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించడంజిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా రోడ్డు భద్రత కమిటీలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గతంలో కన్నా అధికంగా జరుగుతున్న కారణంగా వాటిని నివారించడానికి జిల్లా కలెక్టర్ గారు రవాణా శాఖ, పోలీస్ శాఖ వారిని జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించమని ఆదేశాలు జారీ చేయడం జరిగినది.ఈ ఆదేశాల మేరకు తేది 18-06-2025 బుధవారం నాడు పోలీసు, రవాణా శాఖ మరియు R.T.C. అధికారులు చిలకలూరిపేట నుండి నరసరావుపేట వెళ్ళు రహదారిలో తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో భాగంగా ఇన్సూరెన్సు సర్టిఫికెట్ , పొల్యూషన్ సర్టిఫికెట్ పన్ను చెల్లించని, మరియు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనములు నడుపుచున్న వారి పై కేసులు నమోదు చేయడం జరిగినది. ఇందులో భాగంగా సుమారు 45 వాహనములు తనిఖీచేసి 13 వాహనములకు కేసులు నమోదు చేసినాము. ఇందులో ఇన్సూరెన్సు సర్టిఫికెట్ లేనివి 7, పొల్యూషన్ సర్టిఫికెట్ లేనివి 6, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేనివి 5,…
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలిపంటలకు గిట్టుబాటు ధర కల్పించాలిరైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన చిలకలూరిపేట:అన్ని విధాలుగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు డిమాండ్ చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల, తుబాడులో ఇరువురు రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనకు నిరసనగా సీపీఐ,సీపీఎం, కాంగ్రెస్, ఇతర ప్రజా సంఘాలతో కూడిన రైతు సంఘాల సమన్వయకమిటి ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పలువురు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో విఫలమైందన్నారు. నకిలీ, కల్తీ విత్తనాలు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, పెట్రో ధరాఘాతం, ప్రభుత్వ నిరాదరణ.. ఈ…
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒకే రోజు ఇద్దరు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నాం! -మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్లకు చెందిన ఆదినారాయణ,తూబాడుకు చెందిన చిరుబోయిన గోపాలరావు పొలంలోనే పురుగులు మందు తాగి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు ఆదినారాయణ,గోపాలరావుల భౌతికకాయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు,ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు,రైతులు పండించిన ఏ పంటకు కనీసం గిట్టుబాటు ధర ఈ ప్రభుత్వం కల్పించలేకపోయింది,రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నాం..మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యాడికి వెళ్లి మిర్చికు గిట్టుబాటు ధర…
ఏపీలో ముగ్గురు రైతులు ఆత్మహత్య గిట్టుబాటు ధర లేక..అప్పులు తీర్చలేమని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతులు పల్నాడు జిల్లా నాదెండ్ల మండల కేంద్రంలోని రామాపురం కాలనీకి చెందిన నాసం ఆదినారాయణ (45) అనే రైతు గిట్టుబాటు ధర లేక అప్పులు చెల్లించే పరిస్తితి లేక ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన సిరిబోయిన గోపాల్ రావు (44) అనే రైతు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలవడంతో, తన ట్రాక్టర్ ను స్వాధీనం చేసిన అప్పు ఇచిన వారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన బండి కొండయ్య (52) అనే రైతు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో, అప్పులు తీర్చలేనని ఆవేదనతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న…