మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం మాచర్ల పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పలు సిసి రోడ్ల గురించి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్ రావు గారు కో కన్వీనర్ సురేష్ బాబు శివ కోటయ్య నాయక్ బిజెపి సీనియర్ నాయకులు పోకూరి కాశీపతి పట్టణ ఉపాధ్యక్షుడు మారం వంశీకృష్ణ బిజెపి నాయకులు మొగిలి అద్దయ్య పాల్గొన్నారు

Share.
Leave A Reply