జనతా వారిది కార్యక్రమంలో భాగంగా కట్టమూరు గ్రామంలో రైతు కల్లూరి నరసింహారావు తన సమస్యను సత్తెనపల్లి మండలం కో కన్వీనర్ జవాజి రమణకు అర్జీ ఇవ్వడం జరిగింది
జనతా వారిది కార్యక్రమంలో భాగంగా కట్టమూరు గ్రామంలో రైతు కల్లూరి నరసింహారావు తన సమస్యను సత్తెనపల్లి మండలం కో కన్వీనర్ జవాజి రమణకు అర్జీ ఇవ్వడం జరిగింది తక్షణమే మేము తాసిల్దారు గారికి సమస్యలను వారి వద్దకు తీసుకెళ్లగా కల్లూరు నరసింహారావు భూమిని ఆన్లైన్ అడంగల్ వెబ్ నందు తప్పు సర్వే నెంబర్ నమోదు అవ్వటం వల్ల మిగిలిన రైతులు కూడా ఇబ్బంది పడటం జరిగింది. దానిని ఎమ్మార్వో గారి దృష్టికి కన్వీనర్ సురేష్ గారు కోకన్వీనర్ జవాజీ రమణ మరియు బిజెపి కార్యకర్తలు తోటపాలెం ఏలియా, నెల్లూరి నరేంద్రబాబు, ప్రసాదు గ్రామతీసుకెళ్లి పక్కన రైతులు సమస్యను వివరంగా చెప్పడం జరిగింది తక్షణమే తాసిల్దారు గారు సర్వేయర్ మరియు విఆర్ఓ రోవర్ తో కొలతలు తీసి కల్లూరు నరసింహారావు యొక్క భూమిని కొలిపించడం జరిగింది సదరు రైతు సంతోషం వ్యక్తం చేయటమే గాక పార్టీ యొక్క కార్యక్రమాన్ని మెచ్చుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమము మా ద్వారా చేపించిన జిల్లా అధ్యక్షులు శశి కుమార్ గారికి మరియు కట్టా శంకర్రావు గారికి మరియు పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము



