చిలకలూరిపేట నియోజకవర్గ ఎడ్లపాడు మండలం కారుచోల గ్రామ కార్యాలయం లొ కూటమి నాయకులు తో కలిసి పట్టాదారు పాసు బుక్కు పంపిణీ కార్యక్రమం లొ పాల్గొన్న బిజెపి నాయకులు
చిలకలూరిపేట నియోజకవర్గ ఎడ్లపాడు మండలం కారుచోల పంచాయతీ కార్యాలయంలో కార్యాలయం లొ రైతులకు పట్టాదారు పాస్ బుక్కు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు రెవెన్యూ అధికారులు పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ వంకాయలపాటి వంశీ ఎడ్లపాడు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు దుర్గ, ఎడ్లపాడు మండలం యూవ మోర్చా అధ్యక్షులు మల్ల కోటేశ్వరరావు , చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్రనాయుడు ,చిలకలూరిపేట పట్టణ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని ఎడ్లపాడు మండల బిజెపి సీనియర్ నాయకులు ఏసురత్నం బిజెపి కారుచోల సీనియర్ నాయకులు మర్తసుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు



