ఎడ్లపాడు కు చెందిన మల్లా కోటేశ్వరరావు ని భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడిగా బిజెపి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు నియమించబడ్డారు ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని ఆదివారం బిజెపి పార్టీ ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ గారు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు, మండల వైస్ ప్రెసిడెంట్ అయిలవరపు రామారావు, మండల కార్యదర్శి నేలటూరి ఏసురత్నం, నక్క వెంకట దుర్గా, దాట్ల అనిల్ కుమార్, చక్క ఆంజనేయులు, కొండ సాంబశివరావు మరియు మొదలగువారు పాల్గొని అభినందనలు తెలియజేశారు
అనంతరం జరిగిన ఆత్మ నిర్భర్ భరత్ కార్యక్రమం గురించి మరియు మండలంలో చేయవలసిన కార్యక్రమాల గురించి ఎడ్లపాడు మండల ప్రోగ్రాం ఇంచార్జ్ బండారు నాగరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.
Trending
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి
- చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
- పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
- ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ



