ఎడ్లపాడు కు చెందిన మల్లా కోటేశ్వరరావు ని భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడిగా బిజెపి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు నియమించబడ్డారు ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని ఆదివారం బిజెపి పార్టీ ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ గారు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు, మండల వైస్ ప్రెసిడెంట్ అయిలవరపు రామారావు, మండల కార్యదర్శి నేలటూరి ఏసురత్నం, నక్క వెంకట దుర్గా, దాట్ల అనిల్ కుమార్, చక్క ఆంజనేయులు, కొండ సాంబశివరావు మరియు మొదలగువారు పాల్గొని అభినందనలు తెలియజేశారు
అనంతరం జరిగిన ఆత్మ నిర్భర్ భరత్ కార్యక్రమం గురించి మరియు మండలంలో చేయవలసిన కార్యక్రమాల గురించి ఎడ్లపాడు మండల ప్రోగ్రాం ఇంచార్జ్ బండారు నాగరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.
Trending
- పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించిన ప్రత్తిపాటి
- ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీ గూటికి చేరిన వైసీపీ కార్యకర్తలు
- క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ప్రత్తిపాటి
- పల్నాడు జిల్లా కలెక్టర్కు జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు
- రాజ్యసభ సభ్యునిగా సాయినాథుని మొక్కులు చెల్లించుకున్నా: భాష్యం రామకృష్ణ
- పశుపోషణతో అదనపు ఆదాయం : ప్రత్తిపాటిరైతుల సహకారంతో సంగం వ్యవస్థను మరింత వృద్ధిలోకి తెస్తాం : దూళిపాళ్ల
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డీఆర్ఓ గారికి రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ మలమూత్ర వ్యర్థాల తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా జనతా వారధి తరపున వినతిపత్రం సమర్పణ
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్వాక్రా మహిళల సమస్యలపై జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ



