ఎడ్లపాడు కు చెందిన మల్లా కోటేశ్వరరావు ని భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడిగా బిజెపి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు నియమించబడ్డారు ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని ఆదివారం బిజెపి పార్టీ ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ గారు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు, మండల వైస్ ప్రెసిడెంట్ అయిలవరపు రామారావు, మండల కార్యదర్శి నేలటూరి ఏసురత్నం, నక్క వెంకట దుర్గా, దాట్ల అనిల్ కుమార్, చక్క ఆంజనేయులు, కొండ సాంబశివరావు మరియు మొదలగువారు పాల్గొని అభినందనలు తెలియజేశారు
అనంతరం జరిగిన ఆత్మ నిర్భర్ భరత్ కార్యక్రమం గురించి మరియు మండలంలో చేయవలసిన కార్యక్రమాల గురించి ఎడ్లపాడు మండల ప్రోగ్రాం ఇంచార్జ్ బండారు నాగరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.
Trending
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతష్ నాయుడు
- ప్రజల కోసం ఇంటింటి జనగణనపై యానిమేటర్లకు ప్రత్యేక శిక్షణ.. హాజరైన అధికారులు.
- అనితర సాధ్యుడు అజరామరుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ బాలికల సంక్షేమ హాస్టల్స్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మరియు కూటమి ఆధ్వర్యంలో టిడ్కో గృహ సముదాయంలో జరిగిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది
- శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- యడవల్లి వద్ద జరిగిన సంఘటనలో అనుమానస్పద మృతిగా శ్రీరామ హరిప్రసాద్ న్యాయవాది
- జనగణన 2027 పై శిక్షణ తరగతులు ప్రారంభం



