రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు
నారా చంద్రబాబు నాయుడు గారు
మంత్రి వర్యులు నారా లోకేష్ గారి
స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాలు మేరకు
గ్రామ స్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగింది
పల్నాడు జిల్లా ,సత్తెనపల్లి నియోజక వర్గంరాజుపాలెం మండలం
చౌటపాపాయపాలెం అర్ఆర్ సెంటర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గా(ST) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి
గత 30 ఏండ్లు గా పార్టీ కోసం నిరంతరంతన వంతుగా కృషి చేస్తున్న నాయకుడుమెరుగురత్తయ్యగారిన గ్రామ పార్టీ అధ్యక్షుడు గా ఎన్నుకోవడం జరిగింది
ఈ క్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు
గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది

Share.
Leave A Reply