రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు
నారా చంద్రబాబు నాయుడు గారు
మంత్రి వర్యులు నారా లోకేష్ గారి
స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాలు మేరకు
గ్రామ స్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగింది
పల్నాడు జిల్లా ,సత్తెనపల్లి నియోజక వర్గంరాజుపాలెం మండలం
చౌటపాపాయపాలెం అర్ఆర్ సెంటర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గా(ST) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి
గత 30 ఏండ్లు గా పార్టీ కోసం నిరంతరంతన వంతుగా కృషి చేస్తున్న నాయకుడుమెరుగురత్తయ్యగారిన గ్రామ పార్టీ అధ్యక్షుడు గా ఎన్నుకోవడం జరిగింది
ఈ క్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు
గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది
Trending
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి
- చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
- పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
- ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ



