చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో సేవ పక్వాడ పక్షోత్సవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మరియు పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ ఆదేశాలు అనుసరించి చిలకలూరిపేట స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఈనెల 17వ తేదీన మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా చేయవలసిన కార్యక్రమాలు గురించి 17వ తేదీ నుండి అక్టోబర్ రెండు వరకు జరగబోవు కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ కుమార్ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్,మాజీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు పొట్రు పూర్ణచంద్రరావు,యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులిగుజ్జు మహేష్, కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యురాలు తూబాటి రాజ్యలక్ష్మి,మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ పట్టణ కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు, బిజెపి నాయకులు వరికూటి నాగేశ్వరరావు,చిలకలూరిపేట రూరల్ సేవా పక్వాడ ప్రోగ్రాం కన్వీనర్ భాస్కరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి హనుమాన్ సింగ్, బిజెపి నాయకులు సామ వెంకట హనుమంతరావు
Trending
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతష్ నాయుడు
- ప్రజల కోసం ఇంటింటి జనగణనపై యానిమేటర్లకు ప్రత్యేక శిక్షణ.. హాజరైన అధికారులు.
- అనితర సాధ్యుడు అజరామరుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ బాలికల సంక్షేమ హాస్టల్స్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మరియు కూటమి ఆధ్వర్యంలో టిడ్కో గృహ సముదాయంలో జరిగిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది
- శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- యడవల్లి వద్ద జరిగిన సంఘటనలో అనుమానస్పద మృతిగా శ్రీరామ హరిప్రసాద్ న్యాయవాది
- జనగణన 2027 పై శిక్షణ తరగతులు ప్రారంభం



