చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో సేవ పక్వాడ పక్షోత్సవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మరియు పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ ఆదేశాలు అనుసరించి చిలకలూరిపేట స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఈనెల 17వ తేదీన మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా చేయవలసిన కార్యక్రమాలు గురించి 17వ తేదీ నుండి అక్టోబర్ రెండు వరకు జరగబోవు కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ కుమార్ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్,మాజీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు పొట్రు పూర్ణచంద్రరావు,యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులిగుజ్జు మహేష్, కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యురాలు తూబాటి రాజ్యలక్ష్మి,మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ పట్టణ కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు, బిజెపి నాయకులు వరికూటి నాగేశ్వరరావు,చిలకలూరిపేట రూరల్ సేవా పక్వాడ ప్రోగ్రాం కన్వీనర్ భాస్కరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి హనుమాన్ సింగ్, బిజెపి నాయకులు సామ వెంకట హనుమంతరావు
Trending
- కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అభినందనలు
- చిలకలూరిపేటలో దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం ఎమ్మెల్యేకు వినతి
- పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- స్థానిక ఎన్నికల్లో సాధించే మంచి విజయమే… శ్రేణుల పనితీరుకు కొలమానం : ప్రత్తిపాటి
- చేనేత సహకార సంఘాల ప్రక్షాళన, పారదర్శక ఎన్నికలు, APCOలో ప్రజాస్వామ్య పాలన, నేతన్నల బకాయిల పరిష్కారం గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది
- పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా షేక్ జానీభాష నియామకం
- కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా బాలు నాయక్



