ఈ రోజు రాధా రంగా మిత్ర మండలి చిలకలూరిపేట నియోజకవర్గ సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభం
రాధ రంగా మిత్రమండలి సభ్యత్వ నమోదు కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ అర్చకోల మురళి కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు కు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు కు తదుపరి సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్కుమార్ నాయుడు కు అలాగే పురుషోత్తపట్నం కి చెందిన అంకిరెడ్డి అశోక్ కు తదుపరి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అందేలా శౌరి తన్నీరు వీరయ్య తదితరులకు రాధ రంగా మిత్ర మండలి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం లో స్థానిక కాపు నాయకులు పాల్గొన్నారు.
Trending
- మండల అధ్యక్షులు నల్లమోతు మాధవరావు ఆధ్వర్యంలో నాదెండ్ల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం
- చిలకలూరిపేట రూరల్ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది
- జనతా వారధి ఫిర్యాదుకు తక్షణ స్పందన
- మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట టౌన్ లో నిర్వహించడం జరిగింది
- పేదల సొంతింటి కల సాకారంతో వారి గౌరవం, భద్రతకు ప్రభుత్వం మద్ధతుగా నిలుస్తోంది : ప్రత్తిపాటి
- జనసేన సభ్యత్వ నమోదు మహోత్సవం
- మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- పిడుగురాళ్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది



