ఈ రోజు రాధా రంగా మిత్ర మండలి చిలకలూరిపేట నియోజకవర్గ సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభం
రాధ రంగా మిత్రమండలి సభ్యత్వ నమోదు కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ అర్చకోల మురళి కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు కు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు కు తదుపరి సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్కుమార్ నాయుడు కు అలాగే పురుషోత్తపట్నం కి చెందిన అంకిరెడ్డి అశోక్ కు తదుపరి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అందేలా శౌరి తన్నీరు వీరయ్య తదితరులకు రాధ రంగా మిత్ర మండలి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం లో స్థానిక కాపు నాయకులు పాల్గొన్నారు.
Trending
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి
- చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
- పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
- ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ



