భారతదేశ చరిత్రలో అత్యధిక రోజులు పనిచేసిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రికార్డ్
భారతదేశంలో ప్రధానమంత్రిగా పనిచేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి స్వర్గీయ ఇందిరాగాంధీ 4077 రోజులు పని చేసిన ప్రధాన మంత్రిగా గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును బ్రేక్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి 4078 రోజులు పని చేసిన చేస్తున్న ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆ రికార్డును బ్రేక్ చేశారు. అత్యంత ప్రజా ఆదరణ కలిగిన నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు.
Trending
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతష్ నాయుడు
- ప్రజల కోసం ఇంటింటి జనగణనపై యానిమేటర్లకు ప్రత్యేక శిక్షణ.. హాజరైన అధికారులు.
- అనితర సాధ్యుడు అజరామరుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ బాలికల సంక్షేమ హాస్టల్స్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మరియు కూటమి ఆధ్వర్యంలో టిడ్కో గృహ సముదాయంలో జరిగిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది
- శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- యడవల్లి వద్ద జరిగిన సంఘటనలో అనుమానస్పద మృతిగా శ్రీరామ హరిప్రసాద్ న్యాయవాది
- జనగణన 2027 పై శిక్షణ తరగతులు ప్రారంభం



