భారతదేశ చరిత్రలో అత్యధిక రోజులు పనిచేసిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రికార్డ్
భారతదేశంలో ప్రధానమంత్రిగా పనిచేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి స్వర్గీయ ఇందిరాగాంధీ 4077 రోజులు పని చేసిన ప్రధాన మంత్రిగా గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును బ్రేక్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి 4078 రోజులు పని చేసిన చేస్తున్న ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆ రికార్డును బ్రేక్ చేశారు. అత్యంత ప్రజా ఆదరణ కలిగిన నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు.
Trending
- కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అభినందనలు
- చిలకలూరిపేటలో దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం ఎమ్మెల్యేకు వినతి
- పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- స్థానిక ఎన్నికల్లో సాధించే మంచి విజయమే… శ్రేణుల పనితీరుకు కొలమానం : ప్రత్తిపాటి
- చేనేత సహకార సంఘాల ప్రక్షాళన, పారదర్శక ఎన్నికలు, APCOలో ప్రజాస్వామ్య పాలన, నేతన్నల బకాయిల పరిష్కారం గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది
- పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా షేక్ జానీభాష నియామకం
- కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా బాలు నాయక్



