ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పార్టీ ఆఫీస్ విజయవాడ నందు మన ప్రియతమ నేత మాధవన్ గారు రాష్ట్ర బాధ్యతలు స్వీకరించినారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరు శశి కుమార్ గారి ఆధ్వర్యంలో నేను బిజెపి పార్టీ లోకి చేరడం జరిగింది నాతోపాటు చిలకలూరిపేట నియోజకవర్గ నుండి 100 మంది కార్యకర్తలు బిజెపి పార్టీ కండువా కప్పుకొని పార్టీని సంస్థాపకతంగా ముందుకు తీసుకెళ్లటానికి కృషి చేస్తామని ప్రమాణం చేసినారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ బిజెపి కన్వీనర్ తాడిపర్తి జయరామిరెడ్డి కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు పోత్తూరి బ్రహ్మానందం జిల్లా కో కన్వీనర్ బండారు నాగరాజు ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పుల్లుగుజ్జు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి
- చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
- పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
- ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ



