ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఎడ్లపాడు మండలం, మైదవోలు గ్రామంలో అసిస్ట్ మరియు ఐటిసి బంగారు భవిష్యత్, సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన IEC పోస్టర్ ఆవిష్కరణ, మొక్కలు నాటడం, ర్యాలీ మరియు రోడ్లను శుభ్రపరిచే కార్యక్రమంలో మండల పరిషత్ ముఖ్య అధికారులు, MPDO, మరియు ఐటిసి ఫ్యాక్టరీ మేనేజర్ కట్టా. పూర్ణ చందర్ మరియు HR మేనేజర్ బాలాజీ గారు మరియు గ్రామ టీడీపీ నేతలు పోతురాజు గారు పాల్గొనడం జరిగింది.
Trending
- దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-
- డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూ
- ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి.
- సోనా ప్రసాద్ చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు
- మర్రి శ్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు
- జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత
- యోగాంధ్రతో ప్రపంచ రికార్డు
- వినియోగదారుల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్