నాదెండ్ల మండలం లో పోలీసులు మెరుపు దాడులు

కోడి పందాల స్థావరాలపై నాదెండ్ల పోలీసులు దాడులు

చందవరం – సాతులూరు మధ్య (చందవరం వైపు) గల పొలాల్లో కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడి

నాదెండ్ల ఎస్సై పుల్లారావు సారథ్యంలో జరిగిన మెరుపు దాడి.

భారీగా పట్టుబడిన ద్విచక్రవాహనాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సుమారు మూడు గంటల పాటు సాగిన దాడులు

Share.
Leave A Reply