రాయలసీమ వేదికగా తెలుగుదేశం పార్టీ పండుగ లాంటి మహానాడు జరుగుతున్న సందర్బంగా మహానాడు ను విజయవంతం చేయాలని పెనుకొండ నియోజకవర్గం చెందిన యువత సైకిల్ యాత్ర తెలుగుదేశం తరుఫున,44 మంది తెలుగుదేశం పార్టీ యువత కు పులివెందుల నియోజకవర్గంలో ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు ఇంచార్జ్ బీటెక్ రవి గారు,జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply