నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో జరిగిన పల్నాడు జిల్లా మహానాడు కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు పాల్గొనడం జరిగింది. కడపలో ఈనెల 27, 28, 29 తేదీల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు కార్యక్రమానికి జిల్లా నుండి భారీగా ప్రజల తరలి వెళ్లాలని కోరడం జరిగింది. జిల్లా ప్రగతికి, ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రతినిధులందరం కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ.. 2024 ఎన్నికల్లో కొనసాగించిన ఉత్సాహంతో నేతలు ముందుకు సాగినప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది.
Trending
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతష్ నాయుడు
- ప్రజల కోసం ఇంటింటి జనగణనపై యానిమేటర్లకు ప్రత్యేక శిక్షణ.. హాజరైన అధికారులు.
- అనితర సాధ్యుడు అజరామరుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ బాలికల సంక్షేమ హాస్టల్స్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మరియు కూటమి ఆధ్వర్యంలో టిడ్కో గృహ సముదాయంలో జరిగిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది
- శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- యడవల్లి వద్ద జరిగిన సంఘటనలో అనుమానస్పద మృతిగా శ్రీరామ హరిప్రసాద్ న్యాయవాది
- జనగణన 2027 పై శిక్షణ తరగతులు ప్రారంభం



