నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో జరిగిన పల్నాడు జిల్లా మహానాడు కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు పాల్గొనడం జరిగింది. కడపలో ఈనెల 27, 28, 29 తేదీల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు కార్యక్రమానికి జిల్లా నుండి భారీగా ప్రజల తరలి వెళ్లాలని కోరడం జరిగింది. జిల్లా ప్రగతికి, ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రతినిధులందరం కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ.. 2024 ఎన్నికల్లో కొనసాగించిన ఉత్సాహంతో నేతలు ముందుకు సాగినప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది.

Share.
Leave A Reply