చిలకలూరిపేట పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలంలో ప్రభుత్వ తల్లి పిల్లల హాస్పిటల్ నిర్మించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం,, సభకు అధ్యక్షత వహించిన నాయుడు శివ కుమార్. పాల్గొన్న అఖిలపక్ష నేతలు. కార్యక్రమం ఉద్దేశించి రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పాత ప్రభుత్వ ఆసుపత్రి స్థలం సధ్వినియోగం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం చేపట్టాలని అన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు,ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంపూర్ణ సహకారం కోసం వారిని కలుస్తామని అన్నారు. ముఖ్యంగా 50 పడకల తల్లి పిల్లలు ఆసుపత్రికి అనుమతులు సాధించే దిశగా కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళదామన్నారు.తల్లి పిల్లల ఆసుపత్రి తో పాటుగా ట్రామా కేర్ యూనిట్,బ్లడ్ బ్యాంక్ సాధించే విషయంలో అఖిల పక్షం కృషి చేస్తుందన్నారు.
Trending
- ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డది.
- సంబరాలు చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నాయకులు
- చిలకలూరిపేట నియోజవర్గ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొన్న బిజెపి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
- చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార వేదిక లొ పిర్యాదుల వెల్లువ
- వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు
- గణపవరం గ్రామంలో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- రూరల్ మండలాల్లో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమం



