నాదెండ్ల మండలం తుబాడు గ్రామ వాస్తవ్యులు గాదె బాల సౌర్రెడ్డి గారు నిన్న స్వర్గస్తులైనారు. ఆ విషయం తెలుసుకొని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు..

Share.
Leave A Reply