చిలకలూరిపేట మండలం లింగం గుంట్ల గ్రామ వాస్తవ్యులు పెడవల్లి చంద్రశేఖర్ గారి కుమార్తెకి- కమ్మవారిపాలెం గ్రామ వాస్తవ్యులు గుత్తా శ్రీనివాసరావు గారి కుమారునికి చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్ నందు వివాహం జరుగుచుండగా ఆ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు డాక్టర్ శ్రావ్య – జితేంద్ర సాయి లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు.

Share.
Leave A Reply