వినుకొండ మండలం తిమ్మాయిపాలెం గ్రామంలోని రంగనాయక స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు గారు ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply