చిలకలూరిపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు వారివారి బూతుల లో దివంగత నేత జన సంఘం అధ్యక్షుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలో అన్ని చోట్ల ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు పార్టీ ఆఫీసులో ముఖ్య నేతలతో సమావేశమై దీనదయాళ్ ఉపాధ్యాయ గారికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కరణం నాగేశ్వరావు ఉపాధ్యక్షులు డి పుల్లయ్య పట్టణ ప్రధాన సెక్రటరీ బండారు నాగరాజు నియోజకవర్గ ముఖ్య నాయకులు బెల్లంపల్లి రాము గారు పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆదిమూలం గురుస్వామి యువ నాయకులు పులి గుజ్జు మహేష్ గారు బీసీ నాయకులు న రావయ్యా హనుమాన్ సింగ్ కుప్పం కళ్యాణ్ దుర్గారావు గారు జిల్లా నాయకులు పొత్తూరి బ్రహ్మానందం చిలకలూరిపేట పట్టణ ట్రెజరర్ గ్రంధి లక్ష్మీనారాయణ గారు మరియు౦ ఎడ్లపాడుస మండల నాయకులు అంజి రాజు మరియు ఎడ్లపాడు మండలం యువ మోర్చా అధ్యక్షుడు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు
Trending
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతష్ నాయుడు
- ప్రజల కోసం ఇంటింటి జనగణనపై యానిమేటర్లకు ప్రత్యేక శిక్షణ.. హాజరైన అధికారులు.
- అనితర సాధ్యుడు అజరామరుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ బాలికల సంక్షేమ హాస్టల్స్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మరియు కూటమి ఆధ్వర్యంలో టిడ్కో గృహ సముదాయంలో జరిగిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది
- శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- యడవల్లి వద్ద జరిగిన సంఘటనలో అనుమానస్పద మృతిగా శ్రీరామ హరిప్రసాద్ న్యాయవాది
- జనగణన 2027 పై శిక్షణ తరగతులు ప్రారంభం



