కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అభినందనలు చిలకలూరిపేట: కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ను అధినేత, గౌరవనీయులు శ్రీ మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ శ్రీ మర్రి రాజశేఖర్ చేతుల మీదుగా నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రెసిడెంట్గా ఎన్నికైన బాలు నాయక్, వైస్ ప్రెసిడెంట్ శివ సాయిరాం, జనరల్ సెక్రెటరీ షైక్ జానీబాషా , అప్పారావు, ఉపాధ్యక్షులు శామ్యూల్, కార్యదర్శి వెంకట్, జనరల్ సెక్రెటరీ ప్రసాద్ నాయక్, ఎక్సక్యూటివ్ మెంబర్ నాగెండ్ల కోటేశ్వరరావుతో పాటు కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ సభ్యులకు ఎమ్మెల్సీ శ్రీ మర్రి రాజశేఖర్ అభినందనలు తెలిపారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి, జర్నలిస్టుల సంక్షేమానికి అసోసియేషన్ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చప్పిడి బాలస్వామి, గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ రిజిస్టర్ నెంబర్: 183/2019
Author: chilakaluripetalocalnews@gmail.com
చిలకలూరిపేటలో దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం ఎమ్మెల్యేకు వినతి చిలకలూరిపేటలోని 52 ఎకరాల స్థలంలో దేవాలయ నిర్మాణం చేపట్టేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు వినతి పత్రం సమర్పించారు. దేవాలయ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం కోసం ఎండోమెంట్ కమిషనర్తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారికి సిఫార్సు లేఖ అందించాలని కోరుతూ పీజీఆర్ఎస్లో వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణానికి అవసరమైన సహకారం అందించి, సంబంధిత అధికారులకు సిఫార్సు చేయాలని పత్తిపాటి పుల్లారావును మల్లెల శివ నాగేశ్వరరావు కోరారు.
పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారది కార్యక్రమంలో స్థానికగా ఉన్న సమస్యలు ఫిర్యాదులు రావడం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మరియు జనతా వారధి కోస్టల్ ఇంచార్జ్ షేక్ బాజీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఫిర్యాదులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు జాతీయ కౌన్సిల్ నెంబర్ వల్లెపు కృపారావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనత వారది పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు మైనారిటీ మోర్చా ఈసీ నెంబర్ అమ్మ జిలాని గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ రెడ్డి గారు నరసరావుపేట టూ టౌన్ అధ్యక్షులు నరసరావుపేట రూరల్…
స్థానిక ఎన్నికల్లో సాధించే మంచి విజయమే… శ్రేణుల పనితీరుకు కొలమానం : ప్రత్తిపాటి ప్రజాసేవే ప్రజా ప్రతినిధుల ప్రధాన కర్తవ్యమని, ప్రభుత్వ పథకాల అమల్లో ప్రజల సంతృప్తి స్థాయి పెంచడంతో పాటు.. ప్రజా సమస్యల పరిష్కారంలో టీడీపీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో పార్టీకి లభించే అపూర్వ విజయమే.. టీడీపీ శ్రేణుల పనితీరుకు కొలమానమని ఆయన స్పష్టం చేశారు.గురువారం ఆయన పట్టణ మరియు నాదెండ్ల మండల టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో కీలకోపన్యాసం చేశారు. తొలుత స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన పట్టణ పార్టీ శ్రేణుల సమావేశంలో మాట్లాడిన ప్రత్తిపాటి. అనంతరం సంకురాత్రిపాడులో జరిగిన నాదెండ్ల మండల స్థాయి టీడీపీ సమావేశంలో ప్రసంగించారు. పట్టణంలో పార్టీ విజయావకాశాలు మెరుగుపడాలి..చిలకలూరిపేట పట్టణ పార్టీ శ్రేణులు ప్రజలకు చేరువ అవడంలో వెనుకబడుతున్నారని, గతంలో, ఈ రెండేళ్లలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి చేసినా పార్టీ…
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేనేత సహకార సంఘాల ప్రక్షాళన, పారదర్శక ఎన్నికలు, APCOలో ప్రజాస్వామ్య పాలన, నేతన్నల బకాయిల పరిష్కారం గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు మరియు చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య నరసరావుపేట బిజెపి నాయకులు సంపత్ కుమార్ మరియు చేనేత కుటుంబాలకు సంబంధించిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వినతిపత్రం గౌరవనీయులైన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి,పల్నాడు జిల్లా, నరసరావుపేట. విషయం: చేనేత సహకార సంఘాల ప్రక్షాళన, పారదర్శక ఎన్నికలు, APCOలో ప్రజాస్వామ్య పాలన, నేతన్నల బకాయిల పరిష్కారం, మగ్గం వద్దే నేరుగా కొనుగోళ్లు, ప్రతి జిల్లాలో మగ్గం బజార్లు–చేనేత కాంప్లెక్స్ల ఏర్పాటు, కేంద్ర పథకాల ప్రయోజనాలను ప్రతి అర్హత కలిగిన నేతన్నకు అందించుట – సంబంధించి వినతి.…
పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారది కార్యక్రమంలో స్థానికగా ఉన్న సమస్యలు ఫిర్యాదులు రావడం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ నెంబర్ వల్లెపు కృపారావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మరియు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా పార్లమెంటు సంయోజిక్ చిరుమామిళ్ల ఆదినారాయణ గారు మైనారిటీ మోర్చా జిల్లా ఇంచార్జ్ షేక్ బిలాల్ గారు మైనారిటీ మోర్చా ఈసీ నెంబర్ అమ్మ జిలాని గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట విజయభాస్కర్ రెడ్డి గారు నరసరావుపేట వన్ టౌన్ అధ్యక్షులు గుండా రాజేష్ కుమార్ గారు తదితరులు ఈ…
కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా షేక్ జానీభాష నియామకం చిలకలూరిపేట: కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా చిలకలూరిపేట లోకల్ న్యూస్ నాదెండ్ల మండల ఇన్చార్జి షేక్ జానీభాషను నియమించారు. అసోసియేషన్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షేక్ జానీభాషకు పలువురు పాత్రికేయులు, అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.
కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా బాలు నాయక్ చిలకలూరిపేట: కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా వార్తా లోకం దినపత్రిక పల్నాడు జిల్లా ఇన్చార్జ్ బాలు నాయక్ ను నియమించారు అసోసియేషన్లో ఆయనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలు నాయకులకు పలువురు పాత్రికేయులు, అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.
చిలకలూరిపేట మండలం పోతవరం, మద్దిరాల గ్రామాల్లో విజయవంతంగా “రెండేళ్ల పాలన” కార్యక్రమం చిలకలూరిపేట మండలం లోని పోతవరం మరియు మద్దిరాల గ్రామాల్లో కూటమి ప్రభుత్వ “రెండేళ్ల పాలన – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్ గారు, క్లస్టర్ ఇంచార్జీ గంజి శ్రీనివాసరావు గారు, పోతవరం గ్రామ పార్టీ నాయకులు పఠాన్ బాజీ గారు, హజరత్ గారు, మద్దిరాల గ్రామ పార్టీ నాయకులు పయ్యావుల సాంబశివరావు గారు, మాలెంపాటి సుబ్బారావు గారు, గోరంట్ల నరసింహారావు గారు తదితరులు పాల్గొన్నారు. నాయకులు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను వివరించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల ప్రతి వర్గానికి కలిగిన ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాయకులు…
జనతా వారిది కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సంబంధించి వినతి పత్రం సమర్పించడం జరిగిందిఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఎస్సీ మోర్చా పల్నాడు జిల్లా కార్యదర్శి యేసు రత్నం నరసరావుపేట బిజెపి నాయకులు సంపత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నరసరావుపేటమున్సిపల్ కమిషనర్ గారికినరసరావుపేట పల్నాడు జిల్లా విషయం: అక్రమ నిర్మాణాల నియంత్రణ, టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో పారదర్శకత, అవినీతి నిర్మూలన మరియు ప్రజలకు న్యాయమైన క్రమబద్ధీకరణ విధానం అమలు చేయవలెనని వినతి. మహోదయులకు, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమంలో ప్రజల నుండి అనేక వినతులు, ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు పట్టణ ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు, టౌన్…









